Minister KTR | జనంలో ఉండే ఎమ్మెల్యే కావాల్నా.. జైలుకు పోయే దొంగ కావాల్నా అని కొడంగల్ ప్రజలను మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. మీకు ఏం కావాలి? ఎవరు కావాలి? అనేది డిసైడ్ చేసుకోవాలని కొడంగ
Minister KTR | కొడంగల్లో ఈసారి నరేందర్రెడ్డిని గెలిపించిన తర్వాత.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యేగారికి ప్రమోషన్ ఇప్పిచ్చే బాధ్యత తనది అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పుడు కొడంగల్ ప్రజ�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు వెళ్లి వివరించాలని మంత్రి మహేందర్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించారు. మంగళవారం కోస్గి పట్టణంలోని పౌమ్హౌజ్లో కొడంగల్ ఎమ్మెల్యే పట�
ఓటమి భయంతో కొడంగల్లో కాంగ్రెస్ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని, బీఆర్ఎస్ సర్పంచులకు డబ్బులు ఎరవేసి కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపా�
Kodangal | నాయకుడు వేసే అడుగు ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించాలి. ప్రజాప్రతినిధి చేసే యోచన నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చాలి. కానీ, తాను తీస్మార్ఖాన్ అని చెప్పుకొనే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి ఈ మాటలు అస్స�
Patnam Narender Reddy | సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానన్న పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ముందు తనపై పోటీ చేసి గెలవాలని రేవంత్కు ఎమ్మెల్యే ప
Harish Rao | ఎవరెన్ని జిమ్మిక్కులు, ట్రిక్కులు చేసినా.. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు.. గెలిచేది.. హ్యాట్రిక్ సీఎం మన కేసీఆరే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. అందులో �
Harish Rao | కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి, ఇక్కడి రైతుల పాదాలను కడుగుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ దత్తత తీసుకోవడంతో కొడంగల్ నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. మౌలిక వసతులతో కొత్తరూపును సంతరించుకున్నది. గత నాలుగే�
రాష్ట్రంలోని అన్ని గ్రా మాల్లో సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కోడుగల్లో మంగళవారం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పలు అభివృద
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపు 80శాతం పూర్తయ్యాయని.. కేవలం కాంగ్రెస్ నాయకుల అడ్డుకోవడంతోనే 20శాతం పనులు ఆలస్యమవుతున్నట్లు పేర్కొన్నారు. 190 బీఫాంలు ఇచ్చే నాయకుడనని విర్రవీగడం కాదు.. కాంగ్రె
వికారాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ జోరందుకున్నది. బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్, కులకచర్ల తదితర మండలాల్లో అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లను సేకరిస్తున్నారు.
భద్రాచలంలో జరుగుతున్న గురుకులాల సొసైటీ ఆటలపోటీల్లో కొడంగల్ వాసి డిస్కస్త్రో పోటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. భద్రాచలంలో గురుకులాలకు సంబంధించి మొత్తంగా 7 సొసైటీలు కాగా.. ప్రతి సొసైటీ నుంచి ఇద్దరు పాల్�
సర్కారు బడి అంటే గతంలో చిన్నచూపుగా ఉండేది. చదువు సరిగా ఉండదని, సౌకర్యాలు ఉండవని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకు పంపించేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభ�