Harish Rao | ఎవరెన్ని జిమ్మిక్కులు, ట్రిక్కులు చేసినా.. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు.. గెలిచేది.. హ్యాట్రిక్ సీఎం మన కేసీఆరే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. అందులో �
Harish Rao | కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి, ఇక్కడి రైతుల పాదాలను కడుగుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ దత్తత తీసుకోవడంతో కొడంగల్ నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. మౌలిక వసతులతో కొత్తరూపును సంతరించుకున్నది. గత నాలుగే�
రాష్ట్రంలోని అన్ని గ్రా మాల్లో సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కోడుగల్లో మంగళవారం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పలు అభివృద
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపు 80శాతం పూర్తయ్యాయని.. కేవలం కాంగ్రెస్ నాయకుల అడ్డుకోవడంతోనే 20శాతం పనులు ఆలస్యమవుతున్నట్లు పేర్కొన్నారు. 190 బీఫాంలు ఇచ్చే నాయకుడనని విర్రవీగడం కాదు.. కాంగ్రె
వికారాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ జోరందుకున్నది. బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్, కులకచర్ల తదితర మండలాల్లో అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లను సేకరిస్తున్నారు.
భద్రాచలంలో జరుగుతున్న గురుకులాల సొసైటీ ఆటలపోటీల్లో కొడంగల్ వాసి డిస్కస్త్రో పోటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. భద్రాచలంలో గురుకులాలకు సంబంధించి మొత్తంగా 7 సొసైటీలు కాగా.. ప్రతి సొసైటీ నుంచి ఇద్దరు పాల్�
సర్కారు బడి అంటే గతంలో చిన్నచూపుగా ఉండేది. చదువు సరిగా ఉండదని, సౌకర్యాలు ఉండవని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకు పంపించేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభ�
తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాలకు మొదటి స్థానంతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ బలరాం రెండోసారి బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డును అందుకున్నారు. సోమవారం హైదరాబాద్లోని డీటీడీవో కార్యాలయంలో రాష్ట్ర గిరిజన సంక్
ఎమ్మెల్యేగా.. అభివృద్ధి కొడంగల్ ఊరే దాటలే టీఆర్ఎస్ హయాంలో రూ.300 కోట్ల పనులు కొడంగల్ ప్రాంతానికి కృష్ణా నీళ్లు తీసుకొస్తాం త్వరలోనే 10 లక్షల మందికి పింఛన్లు ఇస్తాం అర్హులందరికీ కొత్త రేషన్కార్డులు జా�
కొడంగల్ : టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కొత్తరూపు సంతరించుకున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గతంలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేసిన రేవంత్ రెడ్డి మాటలు కోట
హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్, కోస్గి ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రులు అభివృద్ధి చ�