ఈనెల 16వ తేదీన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువారం మంత్రి కొడంగల్లో పర్యటించి
‘మెడిసిన్ ఫ్రం ద స్కై’లో మరోదశ వికారాబాద్ నుంచి కొడంగల్కు.. సుదూరం ఔషధాల తరలింపు దేశంలోనే ఇదే మొదటిసారి కొడంగల్, అక్టోబర్ 23: అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానలకు తక్కువ సమయంలో
కొడంగల్ : ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని మండలాన్ని అభివృద్ధిని చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి అధ్యక్షతన మున్సిపల
దౌల్తాబాద్ : మండలంలోని నందారంలో సీఆర్పీఎఫ్ బలగాలతో కొడంగల్ సీఐ అప్పయ్య ఆధ్వర్యంలో ఆదివారం పోలీసు కవాతు నిర్వహించారు. గ్రామంలోని వీధుల గుండా కవాతు చేశారు. వినాయక ఉత్సవాలను పురష్కరించుకొని పోలీస్ కవ�
కొడంగల్ : ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్ను లారీ ఢీకొని బోల్తా పడిన సంఘటన మండలంలోని చిన్ననందిగామ టోల్గేట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. చిన్ననందిగామ
రెండు లారీలు ఢీ నలుగురికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం కొడంగల్ : చిన్నపాటి నిర్లక్ష్యం, అతివేగంగా నడపడంతో రెండు లారీలు ఢీకొన్నసంఘటన మున్సిపల్ శివారులోని ఎన్కెపల్లి గ్రామ స్టేజీ వద్ద శనివారం చోటు చేస�
నీడతో పాటు ఫలాలు కొడంగల్ : ఇంటి ఆవరణలో జామ, మామిడి, నారింజ, సపోట వంటి పండ్ల మొక్కలను విరివిగా పెంచుకోవడాన్ని మనం చూస్తుంటాము. ద్రాక్ష పండ్ల పెంపకం పంటపొలాల్లో పందిరి వేసి సాగు చేస్తుంటారు. కానీ కొడంగల్ పట
కొడంగల్, ఆగస్టు : ప్రభుత్వ కళాశాలలో పేద విద్యార్థులు అధికంగా ఉంటారు కాబట్టి వారికి అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమై విద్యను అందించేందుకు అధ్యాపకుల పాటుపడాలని జిల్లా నోడల్ అధికారి శంకర్ తెలిపారు. శనివారం స
కొడంగల్, ఆగస్టు :ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా నిరుపేదలు, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా చదువుతుంటారని, వారికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నట్లు బిచ్చాల మల్లయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్ల�
బొంరాస్పేట, జూలై 22: వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో మూడు కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కొత్త మండలాల ఏర్పాటుకు ఇచ్చిన ప్రతిపాదనలను ముఖ్యమంత్ర�
కొడంగల్ శివారులో రెండు కార్ల ఢీ.. నలుగురు దుర్మరణం | వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఎదురెదురుగా వచ్చిన రెండ్లు కార్లు ఢీకొట్టుకున్నాయి.