బీఆర్ఎస్ నాయకుడు సురేశ్ కుట్రపూరితంగా వ్యవహరించి వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేయించాడు. - లగచర్ల ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల ప్రకటన. సురేష్ బీఆర్�
సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను ఆధారంగా చేసుకొని బతుకుతున్న వారి జీవనాధారాన్ని గుంజుకునే ప్రయత్న
Lagcherla | తమ భూములను వదిలేయాలని సీఎం రేవంత్ రెడ్డిని లగచర్ల ఫార్మా కంపెనీ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఉన్న భూమి మొత్తం తీసుకుంటా అంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందని.. పోలీసులు ఎప్ప�
Lagcherla | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల ఫార్మా కంపెనీ బాధిత రైతు కుటుంబాల పోరాటం కొనసాగుతోంది. నిన్న ఢిల్లీకి చేరుకున్న బాధితులు.. సోమవారం ఉదయం
‘నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్రెడ్డితో సహా ఇతర కాంగ్రెస్ పెద్దలకు.. విషం చిమ్మేలా కనిపించిన ఫార్మా కంపెనీలు, నేడు సువాసన వెదజల్లే కంపెనీలుగా కనిపిస్తున్నయా?’ అని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నిలదీ�
Lagcherla | లగచర్ల ఫార్మా బాధితులు తమ న్యాయ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అరాచక కాండపై ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసిన బాధితులు.. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసేందు�
Kodangal | వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటన ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. బలవంతంగా భూసేకరణకు ప్రయత్నిస్తున్న అ�
లగచర్ల దాడి ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 17 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
కొడంగల్ సెగ్మెంట్ను సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి అన్నీ తానై శాసిస్తున్నారని, ఏ హోదాతో అతనికి కలెక్టర్, అధికారులు స్వాగతం పలుకుతున్నారని లంబాడా హక్కుల పరిరక్షణ సమితి (ఎల్హెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షు
కొడంగల్ నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి మాత్రం 100 కార్లతో తిరుగుతున్నారని విమర్శించారు. వార్డు మెంబర్ కాన�