Kodangal | వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటన ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. బలవంతంగా భూసేకరణకు ప్రయత్నిస్తున్న అ�
లగచర్ల దాడి ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 17 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
కొడంగల్ సెగ్మెంట్ను సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి అన్నీ తానై శాసిస్తున్నారని, ఏ హోదాతో అతనికి కలెక్టర్, అధికారులు స్వాగతం పలుకుతున్నారని లంబాడా హక్కుల పరిరక్షణ సమితి (ఎల్హెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షు
కొడంగల్ నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి మాత్రం 100 కార్లతో తిరుగుతున్నారని విమర్శించారు. వార్డు మెంబర్ కాన�
KTR | సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే మాతో కొట్లాడు.. రాజకీయంగా తలపడు కానీ పేదలకు మాత్రం కష్టం కలిగించొద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
KTR | ఇప్పుడు కొడంగల్ తిరగబడ్డది.. రేపు తెలంగాణ తిరగబడతది అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మేం అధికారంలోకి వచ్చాన నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు అని ర�
KTR | లగచర్ల ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలనే జైల్లో వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అధికారులపై దాడికి పాల్పడ్డ వారిలో క�
Kodangal | తమ భూములను లాక్కొవద్దు అని నిరసన తెలుపుతున్న రైతులను, వారి పిల్లలను అరెస్టు చేసి జైళ్లకు పంపిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో లగచర్ల బాధితురాలి మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
KTR | సీఎం రేవంత్ రెడ్డి భూదాహా యజ్ఞంలో అతి వేషాలు వేసి అధికారులు బలిపశువులు కావొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అతి చేస్తే పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఏం జర�
KTR | తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ నికృష్ణ పరిస్థితిని తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నర�
Veerabhadram | ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల గ్రామంలో కలెక్టర్పై జరిగిన దాడి ఘటన రైతుల ఆగ్రహాన్ని సూచిస్తోందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Veerabhadram) అన్నారు.