Patnam Narender Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పతనాన్ని కొడంగల్ నుంచే మొదలు పెడుతానని తేల్చిచెప్పారు.
Lagacherla | సొంత అల్లుడి ఫార్మా కంపెనీ కోసం.. లగచర్ల రైతులపై ఉక్కుపాదం మోపుతూ వారి భూములను అక్రమంగా గుంజుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ చివరకు రైతులు ఎదురు తిరగడంతో.. వార�
Etala Rajender | కాంగ్రెస్ పార్టీ సంబురాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మెజార్టీ ప్రజలు చెబుతున్నారని ఈటల తెలిపారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి..? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా..? లేక లగచర్ల.. చైనా సరిహద్దుల్లో ఉన్న కల్లోలిత ప్రాంతమా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట
చలో కొడంగల్'కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయా చోట్ల పోలీసులు గిరిజన సంఘాలు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. సోమవారం మహబూబాబాద్లో పోలీసులు లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులను మ�
బీఆర్ఎస్ నాయకుడు సురేశ్ కుట్రపూరితంగా వ్యవహరించి వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేయించాడు. - లగచర్ల ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల ప్రకటన. సురేష్ బీఆర్�
సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను ఆధారంగా చేసుకొని బతుకుతున్న వారి జీవనాధారాన్ని గుంజుకునే ప్రయత్న
Lagcherla | తమ భూములను వదిలేయాలని సీఎం రేవంత్ రెడ్డిని లగచర్ల ఫార్మా కంపెనీ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఉన్న భూమి మొత్తం తీసుకుంటా అంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందని.. పోలీసులు ఎప్ప�
Lagcherla | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల ఫార్మా కంపెనీ బాధిత రైతు కుటుంబాల పోరాటం కొనసాగుతోంది. నిన్న ఢిల్లీకి చేరుకున్న బాధితులు.. సోమవారం ఉదయం
‘నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్రెడ్డితో సహా ఇతర కాంగ్రెస్ పెద్దలకు.. విషం చిమ్మేలా కనిపించిన ఫార్మా కంపెనీలు, నేడు సువాసన వెదజల్లే కంపెనీలుగా కనిపిస్తున్నయా?’ అని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నిలదీ�
Lagcherla | లగచర్ల ఫార్మా బాధితులు తమ న్యాయ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అరాచక కాండపై ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసిన బాధితులు.. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసేందు�