ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం పోలీసుల పహారాలో పట్టా భూముల సర్వే నిర్వహించారు. వందలాది మంది పోలీసుల బందోబస్తు నడుమ వికారాబాద్ జిల్లా
Harish Rao | మధ్యాహ్న భోజనం పథకం అమలులో కాంగ్రెస్ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చెన్నారం ప్రాథమిక పాఠశాలలో విద్�
సీఎం రేవంత్రెడ్డి అవగాహనలేమితో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నప్పటికీ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలుకాలేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. బుధ
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బాపురం శివారులో ఎత్తిపోతల పథకంలో భాగంగా పంప్హౌస్ నిర్మాణం కోసం చేపట్టిన సాయిల్ టెస్టు పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. నారాయణపేట-కొడంగల్-మక్తల్ నియోజకవర్గాల�
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ విమర్శలు గుప్పించారు. రేవంత్ నేమ్ ఛేంజర్ మాత్రమేనా అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే సొంత నియోజకవర్గం కొడంగల్�
వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ దవాఖాన ఉన్నట్టుండి కొడంగల్ ప్రభుత్వ దవాఖానగా మారింది. సోమవారం రాత్రి తాండూరు దవాఖాన బోర్డును కొడంగల్ జనరల్ దవాఖానగా మార్చడంతో నియోజకవర్గ ప్రజలతోపాటు బీఆర్ఎస్
Revanth Reddy Family | పొద్దున్నే లేస్తే మాకు రాజ్యాంగమే వేదమంటూ.. చేతిలో రాజ్యాంగ ప్రతులు పట్టుకుని ప్రగల్భాలు పలుకుతూ రాహుల్ గాంధీ దేశమంతటా పర్యటిస్తున్నారు. రాజ్యాంగ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ.. ప్రజల
KTR | తెలంగాణలో అనుముల కుటుంబ పాలనపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టి.. ఏ హోదా లేని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి పిల్లల పరేడ్తో స్వాగతం
Kodangal | ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు.. అంతకంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ కాదు.. చివరకు సర్పంచ్ కాదు, కార్పొరేటర్ కాదు, కనీసం వార్డ్ మెంబర్ కాదు.. కానీ ఆయనకు పోలీస్ కాన్వాయ్, స్కూల్ పిల్లలతో పరేడ్, చివరికి వికారాబా
కొడంగల్ నియోజకవర్గానికి అనధికారిక ఎమ్మెల్యేగా సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏ హోదా లేకున్నా నియోజకవర్గంలో జరిగే అన్ని అధికారిక కార్యక్రమా
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ నేత శేఖర్పై రోటిబండ తండావాసులు దాడి చేసిన ఘటనలో జనవరి 2న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్
బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy)కి హైకోర్టులో ఊరట లభించింది. బోంరాస్పేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిం�
Sabitha Indra Reddy | సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. సొంత నియోజకవర్గంలోని ప్రజలు సమస్యల్లో ఉంటే రేవంత్ రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారని అన్నా
KTR | అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. అవినీతి ఆరోపణలపై కూడా చర్చకు రెడీ �
Lagcherla | లగచర్ల రైతు హీర్యా నాయక్ను చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ర