IPL 2025 | అశుతోష్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించింది. ఢిల్లీ జట్టు 210 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అశుతోష్ 31 �
ఓపెనింగ్కు వెళ్తావా? సరే వెళ్తా! మూడో స్థానంలో బ్యాటర్ల కొరత ఉంది. అక్కడ బ్యాటింగ్ చేస్తావా? మీ ఆజ్ఞ! స్పిన్నర్లను కాచుకుని వికెట్లను కాపాడుకుంటూనే పరుగులు రాబట్టే మిడిలార్డర్లో ఆడతావా? చిత్తం! లోయరార�
IPL 2025 | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసింది. టైటిల్ గెలిచి తర్వాత భారత జట్టు ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం అందరి దృష్టిలో మార్చి 22 నుంచి మొదలయ్యే ఐపీఎల్-2025 సీజన్పై ఉన్నది. చాంపియన్స్ ట్రో�
బదులు తీరింది! గత రెండు ఐసీసీ టోర్నీలలో భారత కప్పు ఆశలపై నీళ్లు చల్లిన వరల్డ్ చాంపియన్స్ ఆస్ట్రేలియాపై భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీస్లో భాగంగా దుబాయ్ వేదికగా ఆస్ట్�
IND vs NZ | న్యూజిలాండ్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ మళ్లీ కష్టాల్లో పడింది. ముందుగా 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్ను అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్ నిలక�
IND vs PAK | దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 10వ ఓవర్లో పాక్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ వేసిన 9.2వ బంతికి ఇమామ్ (10) రనౌట్ అయ్యాడు. అంతకుముందు 9వ ఓవర్లో
IND vs PAK | దుబాయి వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. 8వ ఓవర్లో బాబర్ ఆజామ్ (23) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన�
IND vs BAN | చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొట్టింది. దుబాయి వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శుభ్మన్ గిల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు రెడీ అయ్యింది. దుబాయి వేదికగా బంగ్లాదేశ్తో గురువారం తొలి మ్యాచ్ జరుగనున్నది. ఆటగాళ్లు ముమ్మరం ప్రాక్టీస్ చేస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రా
చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ఇండియా చేస్తున్న ప్రయోగాలతో తుది కూర్పులో గందరగోళం నెలకొంది. రెండో వన్డేతో సారథి రోహిత్ ఫామ్ అందుకోగా ప్�
KL Rahul | భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ దేశవాళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్న రాహుల్ నిరాశ పరిచాడు. కర్ణాటక కెప్టెన్ మయాంక�
దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ తాజా సీజన్ (2024-25) ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తిని సంతరించుకుంది. బీసీసీఐ ఆదేశాల పుణ్యమా అని జాతీయ జట్టుకు ఆడే స్టార్ క్రికెటర్లు తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్�
KL Rahul: ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ను ఎంపిక చేయాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఆ వికెట్ కీపర్, బ్యాటర్కు రెస్ట్ ఇచ్చేందుకు మొగ్గు చూపిన సెలెక్టర్లు.. ఇప్పుడు