PM Modi | ఇండిగో సంక్షోభం (IndiGo Crisis)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారి స్పందించారు. ప్రభుత్వం రూపొందించిన నియమ, నిబంధనలు పౌరులను ఇబ్బందులకు గురిచేయకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
Kiren Rijiju | ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)’ పై లోక్సభ (Lok Sabha) లో చర్చించేందుకు అధికార పక్షం అంగీకరించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ (Parliament) వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజుజు (Kiren Rijiju) మీడియాకు వెల్లడించారు
Winter Session | డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ (all party meeting)కు పిలుపునిచ్చింది.
పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు. ఈ మూడు వారాల సెష�
Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు (Winter Session Of Parliament) కేంద్రం సిద్ధమైంది. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
Bihar SIR: కేంద్ర ఎన్నికల సంఘం వ్యక్తిగత సంస్థ అని, బిహార్ ఓటర్ల జాబితా సవరణ కేసు సుప్రీంకోర్టులో ఉందని, దానిపై ఇప్పుడు పార్లమెంట్లో చర్చించలేమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. విపక్ష సభ్
Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. లోక్సభలో ప్రతిపక్ష నేతను సర్వోన్నత న్యాయస్థానం మందలించింది. నిజమైన భారతదేశ పౌరుడు అయితే ఇలాంటి వ్యాఖ్య చే�
Kiren Rijiju | రాజ్యాంగ సంస్థలను బెదిరించడం రాహుల్ గాంధీ ఇదే తొలిసారని కాదని.. ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచే కుట్రగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. రాహుల్ ఆలోచనా ప్రమాదకరమని.. ప్రతిపక్షాలు బాగా ప్రణ�
Kiren Rijiju | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్సభలో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. ఈ చర్చ ప్రారంభానికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) ఆసక్తికర పోస్టు పెట్టారు. పాకిస్థాన్ను రావ�
Dalai Lama | దలైలామా (Dalai Lama) వారసుడి (successor) ఎంపికను బీజింగ్ ఆమోదించాలన్న చైనా (China) డిమాండ్పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చే�
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21న ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం తెలిపారు. ఈ వర్షాకాల సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం �
Operation Sindoor | పాకిస్థాన్ (Pakistan) లో, పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (PoJK) లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అప్పుడే ముగిసిపోలేదని కేంద్రం ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ మ
Kiren Rijiju | వక్ఫ్ సవరణ చట్టం (Waqf Act) ను నిరసిస్తూ పశ్చిమబెంగాల్ (West Bengal) లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఆందోళన వ్యక్తంచేశారు.
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 పార్లమెంటు ఆమోదం (Waqf Amendment Bill) పొందింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటేవరకు వాడీవేడీ చర్చ జరిగింది. దాదాపు 14 గంటలకుపైగా సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం తెల్లవారుజామున బిల్ల