వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు 12 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ అనంతరం గురువారం తెల్లవారుజామున లోక్సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు మైనారిటీలకు ప్రయోజనకరమని అధికార ఎన్డీఏ బలంగా వాదించగా ప్రతిపక్షాలు దీన్ని ము�
Waqf Amendment Bill 2025: దేశంలో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీల నుంచి సుమారు 12 వేల కోట్ల ఆదాయం రావాలి. కానీ ఇప్పడు కేవలం 163 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ ఆయ�
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయసభల్లో ఆర్�
all party meeting | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget Session) జనవరి 31న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని (all party meeting) నిర్వహించింది.
Parliament Session | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. తొలిరోజు శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. పార్లమెంట్ సమావేశాలు రెండు విడుతల్లో �
Kiren Rijiju | కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై ప్రతిపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు తాము అనర్హులమన్న ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ నోటీసు �
Parliaments Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliaments Winter Session) ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ (All Party Meet)కు ఆహ్వానించింది.
Parliaments Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Parliaments Winter Session) తేదీలు ఖరారయ్యాయి. నవంబర్ 25 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) మంగళవారం ప్రకటించారు.
మిస్ ఇండియా పోటీల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీలకు చెందిన వారు ఒక్కరు కూడా లేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విమర్శలు గుప్పించారు.
Kiren Rijiju | జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు 21 మంది లోక్సభ ఎంపీల పేర్లను కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) ఇవాళ లోక్సభకు తెలియజేశారు.
మోదీ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించడం ద్వారా మరో వివాదానికి తెరలేపింది. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డుల అధికారాలు, వాటి పనితీరులో మార్పులు చేస్తూ వక్ఫ్ చట్టం 1995కు ప్రభుత్వం సవరణలు ప్ర�
Kiren Rijiju: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ముస్లింలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నట్లు మంత్రి రిజిజు ఆరోపించారు. నిన్నటి రాత్రి వరకు కూడా ముస్లిం బృందాలు ఈ బిల్లు గురించి తనను కలిశారని, వక�