దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, కొలీజియం వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుపై వేటుపడింది. న్యాయశాఖ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి, కేంద్ర భూవిజ్ఞాన శ
కొందరు రిటైర్డ్ జడ్జిలు ‘దేశ వ్యతిరేక ముఠా’గా ఏర్పడ్డారంటూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం మండిపడ్డారు.
Kiren Rijiju | మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై వ్యాఖ్యలు చేసిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్పై కొన్ని అల్లరి మూకలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశాయి. ఇది అధికార బీజేపీ కార్యకర్తల పనేనని పేర్కొంటూ పలువురు విపక్ష పార్ట�
న్యాయమూర్తుల నియామక విధానంపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మరోసారి న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారు. న్యాయమూర్తులను ప్రజలు ఎన్నుకోరు కాబట్టి,
ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకాల్లో తమ పంతాన్ని నెగ్గించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. జడ్జీల నియామకాల్లో తమ పాత్ర ఉండాలని పట్టుబడుతున్నది. ఈ మేరకు కేంద్ర న్యాయశ�
సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలకోసం ఏర్పాటైన కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, హేతుబద్ధత, సామాజిక వైవిధ్యం లోపించిందని, దీనిని మెరుగుపర్చాలని విభిన్న వర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర సర్కా�
Kiran Rijiju | ప్రజలకు ఉపయోగపడని పాత చట్టాలను రద్దు చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ విషయాన్ని ఇవాల షిల్లాంగ్లో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఇప్పటికే ఇలాంటి 1500 చట్టా�
Kiren Rijiju on Judges | కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు.. తన శాఖ పరిధిలోని న్యాయమూర్తులపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు తమ పనిని వదిలేసి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొలీజియం వ్యవస్థలో మ�
కోర్టు విచారణలకు ప్రముఖ న్యాయవాదులు రూ. 10 లక్షల నుంచి రూ . 20 లక్షలు వసూలు చేస్తే సామాన్యుడు ఎలా చెల్లించగలడని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు.
తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ రాజద్రోహం నమోదు చేయరాదన్న సుప్రీం వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. సుప్రీం కోర్టు చేసిన సూచనలను తాము
న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువకుడు మిరమ్ తారన్ను చైనా అపహరించిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. త్వరలోనే ఆ యువకుడిని చై�