Waqf Bill | వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేయడంతోపాటు ముస్లిం మహిళలను, ముస్లిమేతరులనూ అందులో సభ్యులుగా చేసేలా రూపొందించిన ‘ద వక్ఫ్ (సవరణ) బిల్లు (Waqf (Amendment) Bill)’ను గురువారం లోక్సభలో (Lok Sabha) కేంద్రం ప్రవేశపెట్టింది
Union Budget 2024 | కేంద్రం బడ్జెట్ సమావేశాలకు (Union Budget 2024) ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) శనివారం �
NEET Issue : నీట్ వివాదంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. విద్యార్ధుల భవిష్యత్తో చెలగాటమాడిన నిందితులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
Mallikarjun Kharge | పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్తో సహా జాతీయ నేతల విగ్రహాలను వెనుక వైపునకు తరలించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. సోమవారం ఉదయం రాజ్యసభలో ఈ విషయాన�
Speaker Election : స్పీకర్ ఎంపికపై తాము అన్ని రాజకీయ పార్టీల సభాపక్ష నేతలతో సంపద్రింపులు జరిపామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
Parliament Session | జూన్ 24వ తేదీ నుంచి జులై 3 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి (Parliamentary Affairs Minister) కిరెణ్ రిజుజు (Kiren Rijiju) బుధవారం ప్రకటించారు.
Mungeshpur | ఢిల్లీలోని ముంగేష్పూర్ వెదర్ స్టేషన్లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రలు నమోదవడంపై ఐంఎడీ క్లారిటీ ఇచ్చింది. సెన్సార్ లోపం కారణంగా 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా చూపించినట్లు తెలిపింది.
Kiren Rijiju | కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) అధికారిక నివాసంపైకి ఓ క్యాబ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మంత్రి నివాసం ప్రహరీ గోడ ధ్వంసమై పెద్ద రంధ్రం ఏర్పడింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, కొలీజియం వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుపై వేటుపడింది. న్యాయశాఖ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి, కేంద్ర భూవిజ్ఞాన శ
కొందరు రిటైర్డ్ జడ్జిలు ‘దేశ వ్యతిరేక ముఠా’గా ఏర్పడ్డారంటూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం మండిపడ్డారు.
Kiren Rijiju | మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై వ్యాఖ్యలు చేసిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్పై కొన్ని అల్లరి మూకలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశాయి. ఇది అధికార బీజేపీ కార్యకర్తల పనేనని పేర్కొంటూ పలువురు విపక్ష పార్ట�