వెన్నునొప్పితో బాధపడుతున్న పదేండ్ల బాలుడికి కిమ్స్ వైద్యులు అరుదైన రోబోటిక్ సర్జరీ చేశారు. హైదరాబాద్కు చెందిన హిమసాయి అనే బాలుడికి తీవ్రమైన నొప్పి, వెన్నునొప్పి వస్తుండటంతో తల్లిదండ్రులు కొండాపూర
బేగంపేట్లోని కిమ్స్-సన్షైన్ ఆస్పత్రిలో ఐదేళ్ల బాలుడికి అరుదైన దవడ శస్త్ర చికిత్స నిర్వహించారు. ఐదేళ్లుగా తెరచుకోని నోటిని శస్త్రచికిత్స ద్వారా తెరుచుకునేలా చేశారు డాక్టర్ నిశాంత్ సాధనాల బుధవార
KTR : శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోడం శ్వేతను కిమ్స్కు తరలించారు. కేటీఆర్ ఆదేశాలతో ఆమెకు గచ్చిబౌలిలోని కిమ్స్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
తూర్పున పిలిప్పీన్ నుంచి పడమర టర్కీ వరకు వ్యాపించిన ప్రాంతంలో తుల్సా-ప్రో అనే అత్యాధునిక పద్ధతితో స్థానిక ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలతో బాధ పడుతున్న రోగులను విజయవంతంగా చికిత్�
రాఖీ కట్టి ధైర్యం చెప్పడం ఒకటి.. ప్రాణపాయ స్థితిలో ఉన్న తమ్ముడి ప్రాణం కాపాడటం మరోటి.. ఆ రెండవది చేయాలంటే అసాధారణ ధైర్యం కావాలి. మానవ సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న ఈ రోజుల్లో ఒక అక్క తన తమ్ముడి ప్రాణలకే సవ
దేశంలో చాలామందిని ప్రభావితం చేస్తున్న సిస్టమెటిక్ లూపస్ ఎరిథమటోసస్ (ఎస్.ఎల్.ఈ) వ్యాధి విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కిమ్స్ వైద్య నిపుణులు సూచించారు.
గుండె వైద్య చికిత్సలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. గుండెకు సంబంధించిన నాలుగు కవాటాల్లో మూడింటిని మెకానికల్ వాల్వులతో మార్చే చికిత్సను విజయవంతంగా నిర్వహించారు కిమ్స్ వైద్యులు. ఈ చికిత్సకు గతంలో టి�
Heart Operation | సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానలో మూడు రోజుల శిశువుకు అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స చేసినట్టు సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ అనిల్కుమార్ ధర్మవరం త
ప్రముఖ వైద్య సేవల సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెపెఎ్టంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 4.5 శాతం తగ్గి రూ.101 కోట్లకు పడిపోయింది.
కిమ్స్ హాస్పిటల్స్, యూపీఐఏల సంయుక్త సహకారంతో సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన ప్రాంగణంలో యూరో గైనకాలజీ రంగంలో వస్తున్న అత్యాధునిక చికిత్స పద్ధతులపై మూడు రోజుల సదస్సు శనివారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్�
కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లిమిటెడ్(కిమ్స్) అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.609 కోట్ల ఆదాయంపై పన్నులు చెల్లించిన తర్వాత రూ.87 కోట్ల నికర లా�
KIMS | హృద్రోగుల్లో రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు గుండెలోని రక్తనాళాల్లో స్టంట్లు వేయడం సాధారణంగా జరిగేదే. కానీ, హైదరాబాద్లోని కిమ్స్ దవాఖాన వైద్యులు ఏకంగా ఓ మహిళ వెన్నెముకలోని ఎముకకే స్టంట్ వేసి తమ ప్
శ్వాస నాళంలో భారీ కణితి ఏర్పడటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి కిమ్స్ వైద్యులు ఊరట కల్పించారు. రిజిడ్ బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా ఎండోస్కొపీ పద్ధతిలో ఆ కణితిని తొలగించినట్ట�