డ్డు ప్రమాదంలో డయాఫ్రమ్ (ఊపిరితిత్తులు, ఉదరభాగానికి మధ్య గోడలా ఉన్న భాగం) దెబ్బతిన్న ఓ యువకుడికి(26) కిమ్స్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. బైక్పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురవటంతో యువక�
హైదరాబాద్ కేంద్రస్థానంగా వైద్య సేవలు అందిస్తున్న కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(కిమ్స్)..తాజాగా నాసిక్లో మల్టీ-స్పెషాల్టీ దవాఖానాను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం స్థా�
కిమ్స్లో ఎంబోలైజేషన్ చికిత్స బేగంపేట్ ఏప్రిల్ 26: గర్భసంచిలో ఏర్పడాల్సిన గర్భం.. గర్భాశయ ముఖద్వారం వద్ద ఏర్పడటంతో ఒక మహిళకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. ఆమెకు ఎంబోలైజేషన్ నిర్వహించి ప్రాణాలు కాపా
హైదరాబాద్లోని కిమ్స్ దవాఖాన దేశంలోనే వెయ్యి మూర్ఛ శస్త్ర చికిత్సలు చేసిన తొలి ప్రైవేట్ దవాఖానగా రికార్డ్ సాధించింది. అంతర్జాతీయ మూర్ఛ దినాన్ని పురస్కరించుకొని ఆదివారం దవాఖానలో నిర్వహించిన కార్యక
కటింగ్-ఎడ్జ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ను విజయవంతం చేసిన వైద్యులు దేశంలో ఇదే ప్రథమం హైదరాబాద్ సిటీబ్యూరో/బేగంపేట్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్లోని కిమ్స్ దవాఖాన వైద్యులు దేశంలోనే
బేగంపేట్: పాటిగడ్డ, మోండామార్కెట్, కిమ్స్ సబ్స్టేషన్ పరిధిలలోని విద్యుత్ ఫీడర్లో తలెత్తిన సాంకేతిక లోపాలు, ట్రిమ్మింగ్లు కారణంగా శుక్రవారం వివిధ ప్రాంతాలలో విద్యుత్లో అంతరాయం ఉంటుందని విద్య�
హైదరాబాద్ : కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) నిధుల సమీకరణ నిమిత్తం ప్రజల ముందుకి రానుంది. రూ.2,144 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా ఐపీవోకు రానుంది. షేర్ ప్రారంభ ధర రూ.815 నుండి 825గా నిర్ణయ
హైదరాబాద్ : రెండు వేర్వేరు బ్లడ్ గ్రూప్లు కలిగిన వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. ఇది అవయ�