అదనపు కట్నం కోసం అత్తమామలపై నాటుతుపాకీతో దాడికి యత్నించాడు ఓ అల్లుడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. బెల్లంపల్లి మండలం మాలగురిజాలకు చెందిన గోమాస నరే�
Chinese Couple Executed | ఒక జంట కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. ప్రియుడి పిల్లల అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. అపార్ట్మెంట్ బిల్డింగ్ 15వ అంతస్తు నుంచి పిల్లలను కిందకు విసిరేసి హత్య చేశారు. ప్రమాదవశాత్
Manipur Students Killing | మణిపూర్లో ఇద్దరు విద్యార్థులను దారుణంగా చంపిన కేసులో (Manipur Students Killing) నలుగురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Ravi Jayaram | ఏడుగురు నవజాత శిశులను చంపిన నర్సును భారత సంతతి డాక్టర్ పోలీసులకు పట్టిచ్చారు. విచారణ జరిపిన కోర్టు చివరకు ఆమెను దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది.
Manipur Protest | మణిపూర్లో ఎక్కడో ఒకచోట హింస కొనసాగుతూనే ఉన్నది. ఈ నెల 15న తూర్పు ఇంఫాల్లో మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్న నాగా మహిళ(55) హత్యకు గురయ్యారు. ఆమె హత్యకు మైతీ తెగవారే కారణమని యూఎన్సీ ఆరోపించింది.
అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేదన్న కోపంతో తల్లిని అంతం చేసిన కుమారుడికి న్యాయస్థానం జీవిత ఖైదుగా శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. బల్కంపేట న�
Atiq Ahmed | పోలీస్ కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ (Atiq Ahmed), ఆయన సోదరుడు అష్రఫ్ హత్యపై ఐదుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. షాగంజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశ్వనీ కుమార్ సింగ్తో�
ఆరు నెలల పసికందును హత్య చేసిన కేసులో ఓ మహిళకు నాంపల్లి క్రిమినల్ కోర్టు జీవిత ఖైదుతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
అదనపు కట్నం కోసం భార్యా పిల్లలను చంపిన కేసులో భర్త, అతడికి సహకరించిన అత్త మామ, మరో మహిళకు బుధవారం న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించినట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ �
మారానని.. మంచిగ చూసుకుంటాననిపుట్టింటి నుంచి భార్యను తీసుకొచ్చిన రెండు రోజులకే గంగాకాలనీకి చెందిన మాటూరి లక్ష్మీనారాయణ (43) తన భార్య నాగలక్ష్మి (37)ని హత్య చేసి రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం సాయ
అనుమానం పెనుభూతమై భార్య గొంతుకోసి.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. జవహర్నగర్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్ కథనం ప్రకారం.. రాజీవ్గాంధీనగర్లో ఉంటున్న బండరాజు (41), కవిత (36) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం
ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ను హత్య చేసిన నిందితులను నాలుగు రోజుల్లోగా ఉరితీయాలని రాజస్ధాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియవస్ డిమాండ్ చేశారు.