అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేదన్న కోపంతో తల్లిని అంతం చేసిన కుమారుడికి న్యాయస్థానం జీవిత ఖైదుగా శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. బల్కంపేట న�
Atiq Ahmed | పోలీస్ కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ (Atiq Ahmed), ఆయన సోదరుడు అష్రఫ్ హత్యపై ఐదుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. షాగంజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశ్వనీ కుమార్ సింగ్తో�
ఆరు నెలల పసికందును హత్య చేసిన కేసులో ఓ మహిళకు నాంపల్లి క్రిమినల్ కోర్టు జీవిత ఖైదుతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
అదనపు కట్నం కోసం భార్యా పిల్లలను చంపిన కేసులో భర్త, అతడికి సహకరించిన అత్త మామ, మరో మహిళకు బుధవారం న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించినట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ �
మారానని.. మంచిగ చూసుకుంటాననిపుట్టింటి నుంచి భార్యను తీసుకొచ్చిన రెండు రోజులకే గంగాకాలనీకి చెందిన మాటూరి లక్ష్మీనారాయణ (43) తన భార్య నాగలక్ష్మి (37)ని హత్య చేసి రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం సాయ
అనుమానం పెనుభూతమై భార్య గొంతుకోసి.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. జవహర్నగర్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్ కథనం ప్రకారం.. రాజీవ్గాంధీనగర్లో ఉంటున్న బండరాజు (41), కవిత (36) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం
ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ను హత్య చేసిన నిందితులను నాలుగు రోజుల్లోగా ఉరితీయాలని రాజస్ధాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియవస్ డిమాండ్ చేశారు.