CRPF Soldier Killed | మణిపూర్లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. అనుమానిత తిరుగుబాటుదారుల దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్ మరణించాడు. జిరిబామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
hit and run | రోడ్డు పక్కగా నడిచి వెళ్తున్న వృద్ధుడ్ని ఒక కారు ఢీకొట్టింది. దీంతో అతడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిం�
Woman got Killed husband | జిమ్ ట్రైనర్ను పెళ్లాడేందుకు ఒక మహిళ తన భర్తను హత్య చేయించింది. తొలుత రోడ్డు ప్రమాదంలో చంపేందుకు ప్రయత్నించగా భర్త గాయాలతో బయటపడ్డాడు. కొన్ని నెలల తర్వాత అతడిపై కాల్పులు జరిపించడంతో మరణించా
Woman Killed Father-In-Law | సుమారు రూ.300 కోట్ల ఆస్తిని దక్కించుకునేందుకు ఒక మహిళ కుట్ర పన్నింది. కోటి ఖర్చు చేసి మామను చంపించింది. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం తెలిసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆ మహిళను పోలీసులు అరెస్ట�
Cop’s Son Killed | పోలీస్ కానిస్టేబుల్ కుమారుడైన 6 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఒక లేఖ ద్వారా రూ.50 లక్షలను కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. చివరకు చెరకు తోటలో బాలుడి మృతదేహాన్ని పోలీస్ కుటుంబం గుర్తించింద
వీధి కుక్కల దాడిలో బాలుడు మృతిచెందిన ఘట న జనగామ జిల్లా చిల్పూర్ మండ లం లునావత్తండాలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకా రం.. ఫతేపూర్ గ్రామ పంచాయతీ పరిధి లునావత్తండాకు చెందిన గుగులోత్ మధు, సరిత దం�
Lightning strike | రాజన్న సిరిసిల్ల జిల్లాలో(Rajanna Siricilla) విషాదం చోటు చేసుకుంది. జిల్లాలో కురిసిన భారీ వర్షానికిపిడుగు పడి(Lightning strike) ఇద్దరు వ్యక్తులు మృతి(Two killed) చెందారు.
Parcel Bomb | ఇద్దరి మరణానికి కారణమైన పార్శిల్ బాంబు (Parcel Bomb) వెనుక ఒక తప్పుడు వ్యవహారం ఉందని పోలీసులు తేల్చారు. మృతుడి భార్యతో అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి టేప్ రికార్డర్ను పోలిన పార్శిల్ బాంబును ఆ ఇంటికి పంపాడని
Prisoners Clash | జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. పంజాబ్లోని సంగ్రూర్లో జైలులో ఈ సంఘటన జరిగింది.
Man Killed For Staring At Women Smoking | పాన్ షాప్ వద్ద స్మోక్ చేస్తున్న ఇద్దరు అమ్మాయిలను ఒక వ్యక్తి తదేకంగా చూశాడు. ఒక మహిళ తిట్టడంతోపాటు అతడి మీదకు పొగ ఊదింది. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఆ వ్యక్తి హతమయ్యాడు.
ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. బస్తర్ రీజియన్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 11 మంది నక్సల్స్ మృతిచెందారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారుల