మానవ అక్రమ రవాణాకు గురైన, తప్పిపోయిన, భిక్షాటనలో ఉన్న చిన్నారులు, వీధిబాలలు, బాలకార్మికుల జీవితాల్లో తెలంగాణ పోలీసులు ‘ఆపరేషన్ ముస్కాన్'తో చిరునవ్వులు పూయిస్తున్నారు. అలాంటి చిన్నారుల జాడ కనిపెట్టేం�
ఆపరేషన్ ముస్కాన్-8లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 611 మంది బాలలకు విముక్తి కల్పించామని సీపీ స్టీపెన్ రవీంద్ర వెల్లడించారు. అందులో 535 మంది బాలురు, 76 మంది బాలికలు ఉండగా, ఇతర రాష్ర్టాలకు చెందిన వారు 228 మంది బ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ‘మన ఊరు మన బడి’ పనులను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని సూచించారు. కారేపల్లి మండలంలో గురువార�
అందమైన రూపమే కాదు అందమైన మనసూ తమకుందని చాటుతుంటారు నాయికలు. తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుంటారు. అలాంటి తారల్లో శ్రద్ధా కపూర్ పేరూ వినిపిస్తుంటుంది. బాలీవుడ్ అగ్రతారగా వెలుగుతున్న ఈ �
బీజేపీ పాలిత కర్ణాటకలో చిన్న పిల్లల భవిష్యత్తు అంధకారంలో మగ్గుతున్నది. 14 ఏండ్ల లోపు పిల్లలు ఏకంగా 10 లక్షల మంది చదువుకు దూరంగా బడి బయటే ఉన్నారు. అమికస్ క్యూరీ అనే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు �
ఈ చిత్రంలో ఓ తండ్రి తన పిల్లలను బడికి తీసుకెళ్తున్నారని అనుకొంటున్నారా! పిల్లలను బడికి తీసుకెళ్తున్న ఈయన.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం గార్లగడ్డ తండా ఆమ్లేట్ తండా కచ్చర్ల తండాలోని
వాతావరణంలో ఏర్పడిన మార్పులు, అలవాట్లలో వచ్చిన మార్పులతో పిల్లల ఆరోగ్యం సహజంగానే కొంత గందరగోళంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా కొంతమేర తగ్గిపోతుంది. జబ్బుల బారిన పడే ఆస్కారమూ ఉంటుంది
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. నాణ్యమైన ఉచిత విద్య, పుస్తకాలు, డ్రెస్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ తరగతులు, కమ్మని మధ్యాహ్న భోజనం, కిచెన్ షెడ్లు, తదితర అన్ని మౌలిక వసతులతో పాటు �
తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యలో భాగంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి నోటిఫిక�