తాను మరణించినా.. నలుగురికి అవయవదానం చేసి జీవించాడు. రామగుండం పరశురాంనగర్కు చెందిన బందెల ఐలయ్య (46) ప్రైవేట్ ఉద్యోగి. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
‘కిడ్నీలు పాడయ్యాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం’ ఇలాంటి పిడుగులాంటి వార్త అప్పటివరకు సాఫీగా సాగుతున్న జీవితంలో వారి పరుగును ఆపేస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని కాలరాస్తుంది. ఎన్నో లక్ష్యాలు.. మ�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అప్పులు తీర్చేందుకు రైతులు కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పుడు, అన్నిచోట్లా జంక్ ఫుడ్ దొరుకుతున్నది. ఈ రకమైన తిండి పిల్లలకు ఎంతమాత్రం మంచిది కాదు. మితిమీరితే ఆరోగ్యం మీదా చెడు ప్రభావం చూపుతుంది. పిల్లల్లో మూత్రపిండాల వ్యాధులు పెరుగడానికి జంక్ ఫుడ్ కూడా �
బాబు వయసు పద్దెనిమిది నెలలు. ఆరునెలల్లో మూడోసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్లు యాంటీబయాటిక్స్ ఇవ్వగానే తగ్గిపోతున్నది. ఒకటిరెండు నెలలకు మళ్లీ వస్తున్నది. ఈ సమస్య పునరావృతం కాకుండా తీసుకోవాల
మూలకణాలు అనేవి తల్లీ పిల్లలను కలిపే బొడ్డు తాడులోని రక్తంలోనూ, మాయలోనూ ఉంటాయి. ఇంగ్లిష్లో ‘స్టెమ్ సెల్స్' అని పిలుస్తారు. వీటి నుంచి మనిషికి సంబంధించిన అన్ని అవయవాలనూ.. గుండె, కాలేయం, మూత్రపిండాలు.. ఇలా �
Bihar | కడుపునొప్పితో నకిలీ వైద్యుడి వద్దకు వెళ్లిన ఆ మహిళ దుర్మార్గుల చేతికి చిక్కి రెండు కిడ్నీలనూ కోల్పోయింది. ఎనిమిది నెలలుగా ఐసీయూలో ప్రాణం కాపాడుకునేందుకు పోరాడుతున్నది.
మూత్రపిండాలు, మూత్రనాళంలో పేరుకుపోయి మూత్ర వ్యవస్థలో తీవ్రమైన నొప్పి కలిగించే స్ఫటికాలే కిడ్నీలో రాళ్లు. వీటిలో క్యాల్షియం ఆగ్జలేట్ స్ఫటికాలు ప్రధానమైనవి. యూరిక్ ఆమ్లం, స్ట్రువైట్, సిస్టయిన్ రాళ్ల
వైద్యరంగంలో వస్తున్న మార్పులు, అధునాతన చికిత్స పద్ధతులపై అవగాహనకు సదస్సులు దోహదపడతాయని ఆర్ఎస్ఎస్డీఐ చైర్మన్ డాక్టర్ శంకర్ అన్నారు. శనివారం కరీంనగర్లోని వీ కన్వెన్షన్లో రెండు రోజులు జరిగే 8వ ది
కిడ్నీలు ప్రమాదంలో పడితే కండ్ల చుట్టూ ఉబ్బడం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, చేతులు, కాళ్లలో వాపులు తదితర సమస్యలు తలెత్తుతాయి. తగిన పోషకాహారంతో కిడ్నీలను పదిలంగా కాపాడుకోవచ్చు.
బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరు వ్యక్తుల అవయవాలను దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో 8 మందికి పునర్జన్మ లభించింది. కరీంనగర్ జిల్లా వెదురుగుట్టకు చెందిన 55 ఏండ్ల పెంచల సరోజకు జనవరి 21న అకస్మాత్�
ఓ వ్యక్తికి ఒకేవైపు రెండు కిడ్నీలను అమర్చారు ఢిల్లీకి చెందిన సర్ గంగారామ్ దవాఖాన వైద్యులు. పంజాబ్కు చెందిన 29 ఏండ్ల వ్యక్తి ఎడమ కిడ్నీకి ఆనుకొని ఉన్న మూత్రనాళంలో రాయి ఉన్నది.
శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు ద్రవాలను తొలగించి మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు మూత్రపిండాలు (కిడ్నీలు) తోడ్పడుతాయి. ఒక వేళ కిడ్నీలు చెడిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రక్తప్రవాహంలో ఉన్న జీవక్రియ వ్�
మూత్రపిండాలు.. శరీరంలో అత్యంత ప్రధానమైనవి. వెన్నెముకకు రెండువైపులా.. పక్కటెముకల కిందిభాగంలో అమరి ఉంటాయి. తీవ్రంగా గాయపడటం, దీర్ఘకాలిక వ్యాధులు తదితర కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం,