వైద్యరంగంలో వస్తున్న మార్పులు, అధునాతన చికిత్స పద్ధతులపై అవగాహనకు సదస్సులు దోహదపడతాయని ఆర్ఎస్ఎస్డీఐ చైర్మన్ డాక్టర్ శంకర్ అన్నారు. శనివారం కరీంనగర్లోని వీ కన్వెన్షన్లో రెండు రోజులు జరిగే 8వ ది
కిడ్నీలు ప్రమాదంలో పడితే కండ్ల చుట్టూ ఉబ్బడం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, చేతులు, కాళ్లలో వాపులు తదితర సమస్యలు తలెత్తుతాయి. తగిన పోషకాహారంతో కిడ్నీలను పదిలంగా కాపాడుకోవచ్చు.
బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరు వ్యక్తుల అవయవాలను దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో 8 మందికి పునర్జన్మ లభించింది. కరీంనగర్ జిల్లా వెదురుగుట్టకు చెందిన 55 ఏండ్ల పెంచల సరోజకు జనవరి 21న అకస్మాత్�
ఓ వ్యక్తికి ఒకేవైపు రెండు కిడ్నీలను అమర్చారు ఢిల్లీకి చెందిన సర్ గంగారామ్ దవాఖాన వైద్యులు. పంజాబ్కు చెందిన 29 ఏండ్ల వ్యక్తి ఎడమ కిడ్నీకి ఆనుకొని ఉన్న మూత్రనాళంలో రాయి ఉన్నది.
శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు ద్రవాలను తొలగించి మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు మూత్రపిండాలు (కిడ్నీలు) తోడ్పడుతాయి. ఒక వేళ కిడ్నీలు చెడిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రక్తప్రవాహంలో ఉన్న జీవక్రియ వ్�
మూత్రపిండాలు.. శరీరంలో అత్యంత ప్రధానమైనవి. వెన్నెముకకు రెండువైపులా.. పక్కటెముకల కిందిభాగంలో అమరి ఉంటాయి. తీవ్రంగా గాయపడటం, దీర్ఘకాలిక వ్యాధులు తదితర కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం,
మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. కిడ్నీలు వ్యర్థాలను వడబోసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంత