PV Sindhu : మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో తెలుగు తేజం పీవీ సింధు(PV Sindhu) సత్తా చాటుతోంది. పదమూడో ర్యాంకర్ అయిన ఆమె అద్భత ఆటతీరుతో సెమీఫైనల్లో అడుగుపెట్టింది. దాంతో, టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. 14 �
ప్రతిష్ఠాత్మక సుదిర్మన్ కప్లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. తొలి టీమ్ మ్యాచ్లో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైన భారత్.. సోమవారం మలేషియా చేతిలోనూ ఓడింది. దీంతో గ్రూప్-సిలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ �
: బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. మహిళల డబుల్స్ జోడి గాయత్రి-త్రిసా జాలికూడా ముందంజ వే�
సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. తాజా బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్-10లో చోటు కోల్పోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలువలేకపోయిన 27 ఏండ్ల స
ఆల్ఇంగ్లండ్ చాంపియన్షిప్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్కు చేరుకోగా, పీవీ సింధు తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది.
German Open: జర్మన్ ఓపెన్ టోర్నీ నుంచి శ్రీకాంత్ తప్పుకున్నాడు. ఇక ప్రధాన ప్లేయర్గా లక్ష్య సేన్ రంగంలోకి దిగనున్నాడు. మంగళవారం నుంచి జర్మన్ ఓపెన్ క్వాలిఫయింగ్ మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి.
ఇండియన్ ఓపెన్ టోర్నీలో భారత షట్లర్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్లోనే ఔట్ కాగా తాజాగా కిడాంబి శ్రీకాంత్ అదే బాట పట్టాడు.
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి క్వార్టర్ఫైనల్లో ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో వారు 21-16-21-14 స్కోరుతో మలేషియా ద్�