ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి క్వార్టర్ఫైనల్లో ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో వారు 21-16-21-14 స్కోరుతో మలేషియా ద్�
లక్ష్యసేన్, శ్రీకాంత్ ముందంజ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టోక్యో: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్కు తొలిరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. కామన్వెల్త్ గేమ్స్ పురు�
టీమ్ ఈవెంట్లో రజతంతో సరిపెట్టుకున్న భారత షట్లర్లు.. ఇక వ్యక్తిగత విభాగంలో పతకాలు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేసి ప�
భారత స్టార్ బాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్.. కామన్వెల్త్ క్రీడల్లో సత్తాచాటలేకపోయాడు. మిక్స్డ్ టీం ఈవెంట్లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో ఓడిపోయాడు. ఈ ఈవెంట్లో కేవలం పీవీ సింధు మాత్�
ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్తో పాటు బధిర ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన షేక్ జాఫ్రిన్ను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి �
Thomas Cup | భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడింది. 73 ఏండ్ల తర్వాత థామస్ కప్ విజేతగా భారత్ నిలిచింది. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన టోర్నీ ఫైనల్లో ఇండోనేషియాపై 3-0 తేడాతో భారత�
5-0తో కెనడాపై గెలుపు థామస్ కప్ బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు నాకౌట్ దశకు దూసుకెళ్లింది. తొలి పోరులో జర్మనీపై ఏకపక్ష విజయం సాధించిన మన అబ్బాయిలు.. సోమవారం 5-0తో క�
బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక థామస్ అండ్ ఉబర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. థామస్ కప్లో భారత పురుషుల బృందం 5-0తో జర్మనీని చిత్తు చేయగా.. ఉబర్ కప్లో మహిళల జట్టు 4-1తో కెనడా బృందంపై విజయం స
సెమీస్కు చేరిన భారత స్టార్ కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్.. కొరియా ఓపెన్ సెమీఫైనల్కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూ
భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇద్దరూ కొరియా ఓపెన్ సూపర్ 500 ఛాంపియన్షిప్ సెమీస్కు దూసుకెళ్లారు. పాల్మా స్టేడియంలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు, పురుషుల సింగిల్స�