మలేషియా మాస్టర్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతున్నది. తన కంటే మెరుగైన ర్యాంకర్లను చిత్తు చేస్తూ మున్ముందుకు సాగుతున్న శ్రీకాంత్.. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులోనూ
మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో కిదాంబి శ్రీకాంత్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయర్స్ పోటీలలో ఈ ప్రపంచ మాజీ నంబర్వన్ షట్లర్ 9-21, 21-12, 21-6తో హువాంగ్ యు కై (చైనీస్ తైపీ)�
తైపీ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్-300 టోర్నీలో తమకంటే మెరుగైన ర్యాంకు కలిగిన షట్లర్లను మట్టికరిపించిన భారత యువ షట్లర్లు ఉన్నతి హుడా, ఆయుష్ శెట్టి పోరాటం సెమీస్లోనే ముగిసింది.
చైనాలో జరుగుతున్న మకావు ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో శ్రీకాంత్.. 2
సుమారు నాలుగు నెలల విరామం తర్వాత రాకెట్ పట్టిన భారత స్టార్ షట్లర్ శ్రీకాంత్ మకావు ఓపెన్లో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్.. 21-14, 21-15తో డేనిల్ డుబొవెంకో (ఇజ్రాయెల్