పాకిస్థాన్ను భారీ వరదలు ముంచెత్తిన వేళ.. ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వింత వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన వరదలను ఒక వరంగా భావించాలని, దేశంలో ఆనకట్�
Khawaja Asif | దేశంలో వరద పరిస్థితిని పరిష్కరించేందుకు పాకిస్థాన్ రక్షణ మంత్రి (Pak Defence Ministers ) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) ఓ వింత సలహా ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వరద నీటిని వృథాగా పోనీకుండా కంటైనర్లలో నిల్వ చ
Pakistans Defence Minister : ఇటీవల ఐపీఎల్ మ్యాచ్లో.. తమ దేశ సైబర్ యోధులు.. ఫ్లడ్లైట్లను హ్యాక్ చేశారని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల మంత్రిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది.
Khawaja Asif: భారత్తో నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి నుంచి బయటపడాలని భారత్ ఆశిస్తే, ఆ ది�
Khawaja Asif | పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి (Pak defence minister) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి భారత్పై సంచలన ఆరోపణలు చేశారు.
Khawaja Asif | పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి భారత్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు జలాలను (Indus water) అడ్డుకునేందుకు ఆ నదిపై భారత్ చేపట్టే ఏ నిర్మాణాన్నైనా పాక్ ధ్వంసం చేస్తుందని వ్యాఖ్య
పాకిస్థాన్కు ఉగ్రవాద శక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అంగీకరించారు. రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని స్కై న్యూస్ ఇంటర్వ్యూలో కోరినపు
X account withheld | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా భారత్లో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను నిలిపివేసింది.
తమపై భారత్ సైనిక దాడి అనివార్యమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ సోమవారం ప్రకటించారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్పై భారత ప్రభుత్వం దౌత్యపర�
తమ దేశంలో ఉగ్రవాదులు లేరంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా సాక్షిగా యూటర్న్ తీసుకుంది. గత మూడు దశాబ్దాలపాటు ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తు�
Pahalgam Terror Attack: పెహల్గామ్ ఘాతుకంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. ఆ దాడితో పాకిస్థాన్కు ఎటువంటి లింకు లేదన్నారు. నాగాలాండ్ నుంచి కశ్మీర్ వరకు వ్యతిరేకత మోదీ సర్కారుపై వ్యతిరేకత �
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ఇప్పటికే దివాలా తీసిందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్వస్థలం సియోల్కోట్లో ఆయన బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆర్�
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి వైదొలిగినా వివాదాలు మాత్రం ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దేశ ప్రభుత్వం ఇమ్రాన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.