తమ దేశంలో ఉగ్రవాదులు లేరంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా సాక్షిగా యూటర్న్ తీసుకుంది. గత మూడు దశాబ్దాలపాటు ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తు�
Pahalgam Terror Attack: పెహల్గామ్ ఘాతుకంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. ఆ దాడితో పాకిస్థాన్కు ఎటువంటి లింకు లేదన్నారు. నాగాలాండ్ నుంచి కశ్మీర్ వరకు వ్యతిరేకత మోదీ సర్కారుపై వ్యతిరేకత �
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ఇప్పటికే దివాలా తీసిందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్వస్థలం సియోల్కోట్లో ఆయన బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆర్�
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి వైదొలిగినా వివాదాలు మాత్రం ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దేశ ప్రభుత్వం ఇమ్రాన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.