సరైన వైద్యం అందించకుండా అధిక బిల్లులు వేశారని, అర్హత లేని వైద్యురాలితో చికిత్స అందిస్తున్నారని, అనుమతి లేకుండా దవాఖానను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తిరుమల పిల్ల�
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్లో తమ ఇండ్ల కూల్చివేతకు అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ విద్యాధర్రెడ్డి, అనుపమ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టిం�
నిర్మల్ జిల్లా ఖానాపూర్ సామాజిక దవాఖానలో కాలం చెల్లిన స్లైన్ ఎక్కించిన ఘటనలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతోపాటు ఐదుగురు సిబ్బందికి మెమోలు జారీ చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఓ ప్రకట�
ప్రేమ పేరిట ఓ యువకుడు యువతిని ఐదేండ్లుగా వేధిస్తు న్నాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఉద్దేశంతో.. కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘట న నిర్మల్ జిల్లా ఖానాపూర్ గురువారం చోటుచేసుకున్నది.
ఖానాపూర్ నియోజక వర్గం గడిచిన పదేళ్ల కాలంలో అత్యంత అభివృద్ధి సాధించింది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే పరిపాలన పరంగా అనేక సౌకర్యాలను ప్రభుత్వ�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Khanapur, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Khanapur, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Khanapur,
CM KCR | బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ఆయనకు దేవుడు చాలా డబ్బులు ఇచ్చాడని, అమెరికాలో నాయక్కు సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నదని, తాను పిలిస్తేనే ఆయన రాజకీయాల్లో వచ్చారని స�
CM KCR | హైదరాబాద్లో బంజారాలు, ఆదివాసీల కోసం బ్రహ్మాండమైన భవనాలు కట్టించినమని సీఎం కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఖానాపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. గిరి
CM KCR | దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా ఈ దేశంలో రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్య పరిణతి సాధించిన దేశాల్లో అభ్యర్థి సామర్థ్యాలు, పార్టీల విధానాలను చూసి ఓట�
సీఎం కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada Sabha) నిర్వహించనున్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, వేములవాడ, మెదక్ జిల్లాలోని దుబ్బాకలో..