CM KCR | హైదరాబాద్లో బంజారాలు, ఆదివాసీల కోసం బ్రహ్మాండమైన భవనాలు కట్టించినమని సీఎం కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఖానాపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. గిరి
CM KCR | దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా ఈ దేశంలో రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్య పరిణతి సాధించిన దేశాల్లో అభ్యర్థి సామర్థ్యాలు, పార్టీల విధానాలను చూసి ఓట�
సీఎం కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada Sabha) నిర్వహించనున్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, వేములవాడ, మెదక్ జిల్లాలోని దుబ్బాకలో..
మత్స్యకారుల జీవితాల్లో మ రిన్ని వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యేటా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుంది. 2016 నుంచి ఇప్పటివరకు వందశాతం రాయితీపై చేప పిల్లలను అందిస్తూ వారి వృత్తిని మరింత ప
మద్యం మత్తులో బీజేపీ (BJP) నేతలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడికి తెగబడిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ (Khanapur) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భూక్యా జాన్సన్ నాయక్ (Bhukya Johns
రాష్ట్ర ప్రభుత్వం వేసవిలో అడవిలోని మూగజీవాల దప్పిక తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అటవీ విస్తీర్ణం పెంచేందుకు నాటిన మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తరువాత నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.
రంగారెడ్డి జిల్లా గండిపేట (Gandipeta) మండలం ఖానాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం ఉదయం శంకర్పల్లి ప్రధాన రహదారిపై పోచమ్మ ఆలయం వద్ద ఆగిఉన్న లారీని వేగంగా దుసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీ
తెలంగాణలో ప్రతిపక్షాలకు భవిష్యత్తు లేదని, బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని ఖానాపూర్ గేట్ వద్ద శ్�
జాతీయ స్థాయి గ్రామ పంచాయతీ అవార్డుకు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ఖానాపూర్ గ్రామం ఎంపికైనట్లు ఎంపీడీవో శ్రీధర్ తెలిపారు. గ్రామానికి గుడ్ గవర్నెన్స్ అవార్డు లభించిందన్నారు. శుక్రవారం మంత్రు�
2022-23 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈ మేరకు ఇప్పటికే అధికార యంత్రాంగం పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 12 బల్దియాలు ఉండగా,
బీఆర్ఎస్పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఖానాపూర్కు చెందిన ఎంఐఎం పార్టీ ముఖ్యమైన నాయకుడు అన్సారీ, తబ్రేస్తో పాటు 500 మంది యువకులు, కాలనీ వాసులు ఆదివారం గులాబీ కండువా కప్పు పార్టీ కండువా కప్పి
పట్టణంలోని శాంతినగర్ శ్రీ ముత్యాల పోచమ్మతల్లి ఆలయ వార్షికోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మహిళా భక్తులతో గంగనీళ్ల జాతర అంగరంగవైభవంగా నిర్వహించారు.