‘మన ఊరు-మన బడి’తో విప్లవాత్మక మార్పులు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్లూరు మండలంలో 23 పాఠశాలల ఎంపిక సర్కారు బడి పూర్వవైభవం సంతరించుకోనున్నది. కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన అందించేందుకు ప్రత్యేక ప్రణాళి�
సత్తుపల్లి, జూన్ 14 : రక్తదానంతో ఆపదలో ఉన్న వారిని కాపాడవచ్చని, రక్తదానం మరొకరికి ప్రాణదానమని ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో సీతారాం అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైద్య�
మామిళ్లగూడెం, జూన్ 14 : అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) ఒక వరమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. �
రెండేళ్ల తర్వాత విద్యాసంవత్సరం ప్రారంభం తోరణాలు.. బెలూన్లతో పాఠశాలలు ముస్తాబు ఎట్టకేలకు గాడినపడిన అకడమిక్ క్యాలెండర్ గుండాలలో విద్యార్థులను ఆహ్వానించిన ప్రభుత్వ విప్ రేగా తొలిరోజు పాఠశాలలను సందర్
గుండాల మండల పర్యటనలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గుండాల, జూన్ 13: తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. సోమవారం గుండాల మండలంలో విస్తృత�
మామిళ్లగూడెం, జూన్ 13: మహిళలు, చిన్నారుల రక్షణ, సురక్షితమైన సమాజం కోసం మంచి పనితీరు కనబర్చినందుకు ఖమ్మం షీటీమ్కు రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రతిభా అవార్డులు లభించాయి. కాగా, ఈ అవార్డు అందుకున్న ఖమ్మం షీ టీమ్ను
మంత్రి కేటీఆర్ను చూసేందుకు కదలివచ్చిన అభిమాన తరంగం జన హృదయ నేతకు ఘన స్వాగతం గులాబీమయంగా ఖమ్మం నగరం అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. ఉరకలెత్తిన ఉత్సాహం వెల్లువైంది.. జన హృదయాల్లో నయా జోష్ నింపింది.. వెరసి ఖ�
ఖమ్మం అభివృద్ధిని సీఎం కేసీఆర్కు చూపిద్దాం కార్పొరేటర్లు ప్రజలతో మమేకం కావాలి నగర కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి కేటీఆర్ ఖమ్మం, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం నగరంలో జీవో 58 కింద భూ క్రమబద్ధీక�
అభివృద్ధికి నమూనా నగరపాలక సంస్థ గతంలో కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంటు పోతే వార్త రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం ఖమ్మం 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసింది? మత పిచ్చిలేపి మసీదులు తవ్వుదామంటున్నడు బండి సం�
అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన నగర ప్రజలు మామిళ్లగూడెం, జూన్ 11: యువనేత, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. నగరంలో రూ.100 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. హైదరాబ�