మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా నగరంలో ‘ముక్కోటి వృక్షార్చన’ ఖమ్మం/ రఘునాథపాలెం/ ఖమ్మం ఎడ్యుకేషన్/ మామిళ్లగూడెం/ ఖమ్మం సిటీ, జూలై 24: యువనేత, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున పుడమితల్లి పులకించింది. బర్త్�
బోనకల్లు, జూలై 24: మధిర మండలంలో ముక్కోటి వృక్షార్చన విజయవంతమైంది. దెందుకూ రు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు మొక్క నాటి ప్రారంభించారు. స్వీట్లు పంచారు. మధిరలోని శ్రీవసంత�
ప్రజలకు ఏ కష్టం వచ్చినా తక్షణం స్పందించే గుణం ఆయనది..మున్సిపాలిటీల అభివృద్ధి కేటీఆర్ కృషి ఫలితమే: ఇల్లెందు ఎమ్మెల్యేఇల్లెందు, జూలై 23: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు మంచి భవిష్యత్తు ఉందని ఇల్లెందు
మంత్రి పువ్వాడ | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు.
ఆయిల్పాం సాగు విస్తరణలో..అశ్వారావుపేట, జూలై 22: రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్పాం సాగు విస్తరణకు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలో ఉద్యానశాఖ ప్రధాన భాగస్వామ్యం కానుందని హార్టికల్చర్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీ�
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు లబ్ధిప్రతి విద్యార్థికి రూ.20 లక్షల ఉపకార వేతనంయువతకు అండగా అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధిఖమ్మం, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ప�
నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదుఢిల్లీ, అమరావతిలో దీక్షలు చేయాలిఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కొత్త ఉద్యోగాలు ఇచ్చాంసత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యఖమ్మం, జూలై 21 : వైఎస్ఆర్ తెలంగాణ పార�
డప్పుల మోతతో దద్దరిల్లిన తల్లాడ దళితబంధు కేసీఆర్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తల్లాడ, జూలై 20 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ ఫలాలను నిరుపేద దళిత కుటుంబాలకు అందిం�
ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ కిశోర్ ఖిలావరంగల్, జూలై 20: తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రదేశాలను వీక్షించే విధంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) భారత్ దర్శన్ య�
కరోనా ప్రభావం అనంతరం ఆలయాల్లో తొలి పండుగఉపవాసాలు.. విష్ణు పూజలతో తరించిన భక్తగణం ఖమ్మం కల్చరల్, జూలై 20 : ఆషాఢ శుధ్ద ఏకాదశి ‘తొలి ఏకాదశి’ పండుగను మంగళవారం జిల్లా వ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులత�
రిజిస్ట్రేషన్ చార్జీలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు రేపటి నుంచి జిల్లాలో అమలు రిజిస్ట్రేషన్ శాఖకు ఏడాదికి రూ.300 కోట్ల ఆదాయం ఖమ్మం వైరా రోడ్డులో గజం విలువ రూ.39 వేలుగా నిర్ణయం కారేపల్లి, కామేపల్లి, ఏన్క