ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 1: ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు పాఠాలు బోధించనున్నారు. సాంకేతిక నైపుణ్యం, కరోనా విపత్కర పరిస్థితుల్లో పాఠశాలలను నడిపించడానికి కావాల్సిన నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యం మెరుగు పరుచుకు�
పెనుబల్లి, ఆగస్టు 1: తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా అది దేశంలో నెంబర్ వన్ అవుతోందని, రాష్ట్రం కూడా నెంబర్ వన్గా నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆ ఘనత ముఖ్యమంత్రి
ఖమ్మం జిల్లా మధిర మండలం ఖాజీపురం గ్రామం చిన్న పల్లెటూరు. ఇక్కడ కేవలం 500 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. 5వ తరగతి వరకు అక్కడే చదుకోవాలి. ఉన్నత చదువులకు ఇతర ప్రాంతాలకు వెళ�
30 రోజుల బ్రిడ్జ్ కోర్సులు రూపొందించిన గిరిజన సంక్షేమ శాఖ 3-10 తరగతుల విద్యార్థుల ఇంటికే అభ్యాసన పుస్తకాలు జిల్లాలో 4,039 మంది విద్యార్థులకు లబ్ధి ఒక్కో టీచర్కు 10-20 మంది విద్యార్థుల పర్యవేక్షణ అభ్యాసన పుస్తక�
ఎప్పటికీ వీడిపోలేనిది మధురమైన బంధం ఎన్ని జన్మలకూ తీరిపోనిది మమతల స్నేహం సృష్టిలోనే గొప్పది.. కల్మషం లేని స్నేహబంధం నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ‘-ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం కల్చరల్, జూలై 31: స్నేహ�
కూసుమంచి, జూలై 31: మత్స్య పరిశ్రమలకు మార్కెట్లో ఆదరణ ఉందని, ఫలితంగా మంచి లాభాలు కూడా వస్తున్నాయని జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాభాను అన్నారు. ఇటీవల కేజ్ కల్చర్పై రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని అన
ప్రజావసరాల కోసమే పారదర్శక సేవలు సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి వీడియో కాన్ఫరెన్సులో డీజీపీ మహేందర్రెడ్డి మామిళ్లగూడెం, జూలై 31: ప్రజా అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా సేవలు అందిస్తూ వ్యవస్థీకృత నేరా�
మామిళ్లగూడెం, జూలై 30: అక్రమ లేఅవుట్ల ఆడిట్ పకడ్బందీగా జరగాలని, నిబంధనలు ఉల్లంఘించిన వెంచర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స
వందశాతం సీటింగ్తో అనుమతి సినీ అభిమానుల్లో ఆనందోత్సాహం.. ఖమ్మం కల్చరల్, జూలై 29 :కొవిడ్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టడంతో థియేటర్లలో సినీ వినోదానికి తెర లేచింది.. సెకండ్ వేవ్ కొవిడ్ అనంతరం రాష్ట్ర ప్రభు�
ఖమ్మం, జూలై 29: బీజేపీ నేత ఈటల రాజేందర్, బావమరిది మధుసూదన్రెడ్డి దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై గురువారం టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకుడు కంచర్ల దయాకర్, అంబేడ్కర్ ప్
నాణ్యత ప్రమాణాలు పాటించని నర్సరీలపై చర్యలు నర్సరీ యాక్టు అమలుపై యంత్రాంగం దృష్టి విస్తృతంగా తనిఖీలు చేస్తున్న అధికారులు ఖమ్మం వ్యవసాయం, జూలై 29 : నర్సరీల్లో నాణ్యత ప్రమాణాలు పాటించనివారు కటకటాల పాలు కావ�
సుజాతనగర్, జూలై 29: నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన 176 మందికి ఆహార భద్రత కార్డులు ప�
కల్లూరు, జూలై 29 : కులమతాలకతీతంగా రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం చేయూత అందిస్తున్నదని, యువతుల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని స
అభివృద్ధిలో మున్ముందూ భాగస్వామ్యం కావాలి ఐటీసీ అధికారులతో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ పుష్కరవనంలో జీవవైవిద్య ప్లాంట్ ప్రారంభం బూర్గంపహాడ్, జూలై 28: జీవ వైవిద్య ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని