ముగిసిన దరఖాస్తుల ప్రక్రియఖమ్మం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో ముందడుగుపారిశ్రామికవేత్తల నుంచి 70 దరఖాస్తులుఖమ్మం, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ప్రక్రియ శరవేగంగా కొన�
మిషన్ భగీరథ ద్వారా అందరికీ గోదావరి జలాలుపట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంఏడు ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణానికి చర్యలుకొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపాల్వంచ, జూలై 13: పాల్వంచ మున్స
నిరుపేదలకు వరం.. డయాగ్నస్టిక్ సెంటర్లుఉమ్మడి జిల్లాలోని రెండు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేంద్రాలుఉచితంగా 57 రకాల టెస్టులుఖమ్మంలో 43,599, కొత్తగూడెంలో 9,600 మందికి పరీక్షలుఖమ్మం సిటీ జూలై 12: ఆరోగ్య తెలంగాణ దిశగా వై�
గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలిబృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలివీడియో కాన్ఫరెన్స్లో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్కొత్తగూడెం, జూలై 12: గ్రామ, మండల, జ�
డంపింగ్ యార్డులను నిత్యం పర్యవేక్షించాలిఅధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే సండ్రసత్తుపల్లి, జూలై 12: పల్లెప్రకృతివనాలు, డంపింగ్యార్డులు, నర్సరీలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సా�
ఆశాజనకంగా వర్షపాతంఖమ్మం రూరల్ పరిధిలోని చెరువుల్లోకి నీరుఆకేరు, మున్నేరుపై చెక్డ్యాంలకు జలకళఖమ్మం రూరల్, జూలై 11: పెద్ద ప్రాజెక్టులతో పాటు చిన్న నీటి వనరులను సంరక్షించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చె�
ఖమ్మం లీగల్, జూలై 10: భారతీయులు స్వతహాగా సౌమ్యులని, వారి జీవన సరళిలోనే రాజీ ధోరణి ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవా సంస్థల ఛైర్మన్ సీ.హరేకృష్ణ భూపతి అన్నారు. స్థానిక న్యాయసేవా సదన్లో జాతీయ లోక్
భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం ఇళ్లలోకి చేరిన వరద నీరు లోతట్టు ప్రాంతాలు జలమయం కొత్తగూడెం, జూలై 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం మొదలైన వాన సాయంత్రం వరకు కొ
పది రోజులపాటు సందడి సందడిగా సాగిన పల్లె ప్రగతి కార్యక్రమం శనివారం ముగిసింది. ‘ప్రగతి’ పనులతో పల్లె మెరిసిందని సర్పంచులు, ప్రజాప్రతినిధులు ముగింపు గ్రామసభలు, కార్యక్రమాల్లో సంతోషం వ్యక్తం చేశారు. సత్తు�
అంగన్వాడీ కేంద్రాల్లో వినూత్న ప్రయోగం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్యాకెట్ల పంపిణీ హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు ఖమ్మం, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలిం�
నేలకొండపల్లి, జూలై 9:మొక్కలను పెంచడం వల్ల కాలుష్యాన్ని నియంత్రించి పర్యవరణాన్ని పరరిక్షించుకోవచ్చని, ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. నేలకొండపల్లి, కోనాయిగూడెం, ముజ
జిలిటెన్స్టిక్స్, డిటోనేటర్లను నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదంపోలీసులకు తప్పిన ప్రాణాపాయంమంగళగూడెంలో ఘటనఖమ్మం రూరల్, జూలై 8: ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం, తనగంపాడు గ్రామాల మధ్య గురువారం భారీ పేలుడు స�