కారేపల్లి రూరల్, జూలై 8: పల్లెప్రగతి వచ్చాక గ్రామాలు బాగుపడుతున్నాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని పాతకమలాపురంలో గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాదయా�
అవనికి ‘పచ్చని’ పందిరి ఉత్సాహంగా ఏడో విడత హరితహారం మొక్కలు నాటి సంరక్షించేలా చర్యలు ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ ప్రభుత్వశాఖల వారీగా లక్ష్యం ఖమ్మం, జూలై 7: ‘తెలంగాణలో అడవులు పెరగాలె.. కోతులు అడవికి వాపస్
హరితహారంతో ఆహ్లాదకరంగా గ్రామాలు పల్లె ప్రగతిలో నూకాలంపాడు ఆదర్శం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ సూపరయ్యా.. అంటూ సర్పంచ్కు అభినందన ఏన్కూరు, జూలై 7: పల్లెల్లో పచ్చందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయని ర
హరితహారం కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ కారేపల్లి, జూలై 7: హరితహారంలో నాటిన మొక్కలన్నింటినీ సంరక్షించాలని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్ర�
హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి: జడ్పీ చైర్మన్ బోనకల్లు, జూలై 7: గ్రామాలన్నీ హరితవనంలా పచ్చదనంతో శోభిల్లాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలం�
పచ్చని తెలంగాణే కేసీఆర్ స్వప్నంఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యసత్తుపల్లిలో మెగా హరితహారంమొక్కకు పుట్టిన రోజు చేసిన ఎమ్మెల్యేసత్తుపల్లి, జూలై 5: హరితహారం కార్యక్రమం దేశానికే స్ఫూర్తిదాయకమని, తెలంగాణ రాష�
వ్యవస్థీకృత నేరాలను తీవ్రంగా పరిగణిస్తాం: ఖమ్మం సీపీవిష్ణు ఎస్ వారియర్మామిళ్లగూడెం, జూలై 5: మానవ హక్కులు ఉల్లంఘిస్తూ జరిగే మానవ అక్రమ రవాణాపై కఠిన శిక్షలు ఉంటాయని సీపీ విష్ణు ఎస్ వారియర్ హెచ్చరించార
ఖమ్మం జిల్లాలో 54 నిర్మాణాలు24 నిర్మాణాలకు నిధులు మంజూరుత్వరలో 30 నిర్మాణాలకు అనుమతులుహర్షం వ్యక్తం చేస్తున్న రైతులుఖమ్మం, జూలై 4 : తెలంగాణ సర్కార్ సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రతి నీటి బొట్ట
ఏర్పాట్లలో నిమగ్నమైన పౌరసరఫరాలశాఖజిల్యావ్యాప్తంగా 14,713 మంది అర్హులుఖమ్మం, జూలై 2: తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్కార్డులు జారీకి కసరత్తు ప్రారంభించింది. గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ద
గడిచిన 24 గంటల్లో 39,5 మిల్లీమీటర్ల వర్షపాతం82 వేల ఎకరాలకు చేరిన సాగుఖమ్మం వ్యవసాయం, జూలై 2 : జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వర్ష�
కొత్త విద్యాసంవత్సరం షురూఆన్లైన్లో విద్యార్థులకు బోధనఖమ్మంలో 64.5శాతం, భద్రాద్రిలో53శాతం హాజరుతరగతులను పర్యవేక్షించిన విద్యాశాఖ అధికారులుఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 1: బడిగంట మోగకుండా, విద్యార్థులు పాఠశాల