ఖమ్మం:చేపల వేటకు వెళ్లి ప్రమాదశావత్తు యువకుడు మరణించిన సంఘటన ఖమ్మం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మంలోని రమణ గుట్ట ప్రాంతానికి చెందిన విడగొట్టు హనుమం
ఖమ్మం : ఖమ్మంజిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్ననేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్ మం�
ఖమ్మం : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం తిరుమలయపాలెం మండలం మినహాయిస్తే మిగిలిన మండలాలలో ఓ మోస్తారు వర�
ఆఫ్లైన్, ఆన్లైన్ నిర్వహణపై యాజమాన్యాలదే నిర్ణయం కేజీ టూ పీజీ వరకు ప్రత్యక్ష తరగతులకు అనుమతి హాస్టల్, రెసిడెన్షియల్ మినహా యథావిధిగా తెరుచుకోనున్న పాఠశాలలు పాఠశాలలు, కళాశాలలు తెరువాలని ప్రభుత్వం న
12వ తేదీ లోపు గ్రామ, 20లోపు మండల కమిటీల ఎన్నికలు 20 నుంచి 30వ తేదీ మధ్య రెండు జిల్లాలకూ పూర్తి కమిటీలు పార్టీ అనుబంధ సంఘాలకూ సమాంతరంగా ఎన్నికల నిర్వహణ జెండా పండుగ ఏర్పాట్లపై మంత్రికేటీఆర్ ఆరా.. రేపు ఢిల్లీలో ట�
భర్త, ఇద్దరు కూతుళ్లకు బ్లడ్ క్యాన్సర్తో మృతి 40 ఏండ్లుగా మంచానికే పరిమితమైన కుమారుడు లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కుమారుడు ప్రతినెలా రక్తమార్పిడి, మందుల కోసం రూ.వేలల్లో ఖర్చు సీఎం కేసీఆర్ ఇచ్�
సత్తుపల్లి రూరల్, ఆగస్టు 31 : టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబరు 2న నిర్వహించే జెండా పండుగను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ సీనియర్ నేత,
తిరుమలాయపాలెంలో రికార్డుస్థాయి వర్షం మూడు గంటలపాటు ఏకధాటిగా కుండపోత ఎగువన వర్షాలతో మున్నేటికి వరద తాకిడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 16 మి.మీ వర్షపాతం ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 31: ఖమ్మం జిల్లాలో మోస్తరు వర్షం కు�
ఎర్రుపాలెం: మండలంలోని రేమిడిచర్లగ్రామంలో కరోనా విజృంభిస్తున్నది. దీంతో గ్రామంలో 15రోజుల పాటు లాక్ డౌన్ విధించి, కంటైన్మెంటు జోన్ గా ప్రకటించారు. బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రేమిడిచర�
ముదిగొండ: మండల పరిధిలోని వల్లభి గ్రామంలో మంగళవారం జల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ పర్యటించారు. టీఆర్ఎస్ నాయకులు గంగయ్య సతీమణి ఇటీవల మరణించగా ఆయనను పరామర్శించారు. ఆ తరువాత ముదిగొండకు చెందిన టీఆర్�
చింతకాని :సెప్టెంబర్ 2న మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖల ఆధ్వర్యంలో జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య కోరారు.సెస్టెంబర్ 2నుంచి 6వ తేదీ వరకు వరకు నిర్వహించే జ�
రేపటి నుంచి పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలు ప్రారంభంఇప్పటికే పూర్తయిన శానిటైజేషన్ ప్రక్రియవిద్యార్థుల కోసం వసతిగృహాలు ముస్తాబుఖమ్మం, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సుదీర్ఘ విరామం అనంతరం ప్రభుత్
వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవాలిఅభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలిపండుగ వాతావరణంలో కమిటీల నిర్మాణంజడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ఖమ్మం నగరంలో మధిర నియోజకవర్గ సమావేశంఖమ్మం, ఆగస్టు 30: టీఆర్�
సెప్టెంబర్ 2 నుంచి టీఆర్ఎస్ నూతన కమిటీలుప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుమణుగూరు రూరల్, ఆగస్టు 30: గ్రామ, బూత్, మండల స్థాయుల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ పటిష్టతను పెంచేందుకు కృష�
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలి: ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియటేకులపల్లి, ఆగస్టు 30: టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు భావితరాల రైతులకు కోవెలలు కానున్నాయని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్�