బాలల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయంఏజెన్సీ అభివృద్ధి తెలంగాణతోనే సాధ్యంరాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్భద్రాద్రి జిల్లాలో మంత్రి పర్యటనపలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలుకొత్త�
శిశుగృహ ప్రారంభోత్సవంలో మంత్రి అజయ్కుమార్భద్రాచలం, ఆగస్టు 28: సమగ్ర బాలల సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. భద్రాచలంలో బ్రిడ్జి సెంటర్లో ఏర్పాటుచేసిన శిశుగృహన్ని శన
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొపి, సర్వాంగాభిషేకాలు ని
రఘునాథపాలెం : సాంప్రదాయ పంటలకు భిన్నంగా కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖాధికారిణి అనసూయ సూచించారు. స్వాతంత్య్ర వచ్చి 75వసంతాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ఉద్యానవ�
ఖమ్మం :రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ శనివారం ఖమ్మం నగరంలోని 53వ డివిజన్ పరిధిలో గల ఎన్ఎస్పీ ప్రభుత్వ పాఠశాలను సందర్శ
ఖమ్మం:సెప్టెంబర్ 11న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీ. హరేకృష్ణ భూపతి కోరారు. శనివారం ఖమ్మం కోర్టు ప్రాంగణంలో జరిగిన సమన్వయ సమావేశంలో భాగంగా న్యాయమూర్తి మ�
ప్రభుత్వ బడుల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకార్పొరేట్ను తలపిస్తున్న సర్కారు పాఠశాలలునాణ్యమైన విద్యతోపాటు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం అందజేతఈ ఏడాది 4,321 మంది విద్యార్థులు చేరికఖమ్మం ఎడ్యుకేషన్, ఆగ�
35 ఏళ్లుగా అజ్ఞాత జీవితంమావోస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి..ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందిఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ఖమ్మం ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మావోయిస్టులు అజ్ఞాతం వీడి జన జీవన స్�
పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలిమొక్కల పెంపకం చేపట్టాలిస్తూప సందర్శనలో కలెక్టర్ వీపీ గౌతమ్నేలకొండపల్లి, ఆగస్టు 27: నేలకొండపల్లిలోని బౌద్ధస్తూపానికి చారిత్రక విశిష్టత ఉన్నదని, ఈ ప్రాంతాన్ని ఎక్కువమ�
మౌలిక వసతుల కల్పనలో రాజీపడొద్దుపురాతన భవనాలను తొలగించి నూతన నిర్మాణాలు చేపట్టాలిఅవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయండిరాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్అగ్నిమాపక సేవలపై ఫైర్ డీజీకి ఫోన్కాల్
18 మండలాల్లోని 2.5 లక్షల ఎకరాల్లో సాగులక్షలాది మందికి జీవనాధారంవేసవిలో 330 చెరువులకు ప్రాణాధారంపాలేరు ఆధారంగా 100 చెరువుల్లో మత్స్య సంపదకూసుమంచి, ఆగస్టు 26 : పాలేరు రిజర్వాయర్ మూడు జిల్లాలకు ఆయువుపట్టు.. ఆయకట్�
ఆదేశాలు జారీ చేసిన డీఈవోశానిటైజేషన్ పనులు షురూస్కూల్స్ను తనిఖీ చేస్తున్న డీఈవో, కలెక్టర్ప్రైవేట్ జూనియర్ కళాశాలల నిర్వాహకులతో డీఐఈవో సమావేశంఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 26: విద్యాసంస్థల పునఃప్రారంభ�
50 మంది నిరుపేద విద్యార్థులకు రూ.5 లక్షల సెల్ఫోన్లుపంపిణీ చేసిన ఎమ్మెల్యే సండ్ర, ఖమ్మం కలెక్టర్ గౌతమ్కల్లూరు, ఆగస్టు 26: డిజిటల్ క్లాసులు వినేందుకు అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద విద్యార్థులకు ‘�
ఖమ్మం :వ్యవసాయ మార్కెట్కు పంట ఉత్పత్తులు తీసుకవచ్చే ఏ ఒక్క రైతుకు అసౌకర్యం కలగకుండా, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్సీ బాలసాని లక్�
సత్తుపల్లి :యువభారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ నిరుపేదకు రూ.2.50లక్షలతో డబుల్బెడ్రూం ఇంటిని నిర్మించి అందించారు. మండల పరిధిలోని తుంబూరు గ్రామంలో షేక్ మైబూది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న �