ఖమ్మం :రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ఏస్మైల్ ద్వారా అంబులెన్స్ లు ఇవ్వమని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార
ఖమ్మం :స్త్రీ శిశు సంక్షేమశాఖ ఖమ్మం అర్బన్ ప్రాజెక్టులో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న నగరంలోని చర్చికంపౌండ్ ప్రాతానికి చెందిన వేముల కిరణ్మయి(36) సోమవారం గుండెపోటుతో మరణించారు. ఏడాది కాలం నుంచి ఆమె �
బోనకల్లు :సెప్టెంబర్ 2 నుంచి టీఆర్ఎస్ పార్టీ గ్రామకమిటీ ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. 2వ తేదీన ముష్టికుంట్ల, గార్లపాడు, లక్ష్మీపురం, తూట�
చింతకాని: మండల వ్యాప్తంగా పలుగ్రామాల్లోజరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆకట్టుకున్నాయి. నాగులవంచ రామాలయం కూడలిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్టి కోట్టే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంల�
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం�
చింతకాని : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె పాఠశాలల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. మండల పరిధిలో ఆయా గ్రామాల్లో సర్పంచులతో కలసి పాఠశాలల్లో జరుగుతున్న పారిశుధ్య కార్యక�
ఎర్రుపాలెం:స్నేహం విలువేంటో చూపించారు ఈ మిత్రులు. ఆపదలో ఉన్న ఆప్త మిత్రుని కుటుంబానికి అండగా నిలిచి స్నేహం అంటే ఇదేరా..! అని నిరూపించారు వీరు.ఎర్రుపాలెం మండల పరిధిలోని మామునూరు గ్రామానికి చెందిన ఆర్టీసీ �
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లెందులపాడు 4వ వార్డులో సోమవారం దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పుష్పలత ఆధ్వర్యంలో వైద్యశిబిరం జరిగింది. ఈ శిబిరాన్నిమధిర మున్సిపల్ కమీషనర్ రమాదేవి, మున్
చిన్న పల్లె నుంచి 30 మంది యువకులు విదేశీ కొలువులు… సీఎం కేసీఆర్ వ్యక్తి గత వైద్యుడు డాక్టర్ ఎంవీరావుది ఇదే గ్రామం… కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మారుమూలనున్న చిన్న పల్లె… కొత్తకమలాపురం…. ఇక్క
అన్ని రకాల ఆటలకు శిక్షణ ఇస్తున్నాంగ్రామీణ ఆటగాళ్లు వెలుగులోకి రావాలిమెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నాంమంత్రి అజయ్కుమార్పటేల్ స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డేఖమ్మం సిటీ, ఆగస్టు 29: జాతీయ, అంతర్�
మణుగూరు ఏరియాలో లక్ష్యం చేరిన సోలార్ ప్రొడక్షన్సమ్మర్లో రోజుకు లక్ష యూనిట్ల చొప్పున ఉత్పత్తిస్థానిక అవసరానికి మించి మిగులుతున్న కరెంటుఅదనపు విద్యుత్ను ఎక్కడైనా వినియోగించుకునేలా ఏర్పాటుఏరియాల�
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు తొలి విడత నిధులు విడుదలప్రతి నియోజకవర్గానికి ఏడాదికి రూ.5 కోట్ల కేటాయింపు..తొలి విడతగా రూ.2.5 కోట్లు మంజూరుప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రజాప్రతినిధులుఖమ్మం, ఆగస్టు 28 (నమస్తే తెలంగ