అయోధ్య రాముడి కరుణతో ముక్తి పొందిన గిరిజన మహా భక్తురాలు శబరి స్మృతియాత్ర భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఏటా ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి రోజు గిరిజన సంస్కృతీ సంప్రదాయ�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు తొలిరోజు అన్నదానాలు,పండ్లు, దుప్పట్లు పంపిణీ అనాథ ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నేడు రక్తదాన శిబిరాల ఏర్పాటు మంత్రి కేటీఆర్ పిలుపుతో ఉత్సాహంగా పా
భారీగా తరలుతున్న జిల్లా వాసులు తల్లులను దర్శించుకొని బంగారం సమర్పిస్తున్న భక్తులు కొత్తగూడెం కల్చరల్/కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 15 : మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఈ న�
ఆయన మార్గంలో పయనించాలి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు సేవాలాల్ చిత్రపటానికి నివాళి అర్పించిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, గిరిజన నేతలు లక్ష్మీదేవిపల్లి, ఫిబ్రవరి 15: ఇప్పటి గిరిజన తండా�
ఇందులో రూ.133 కోట్లు మెటీరియల్, రూ.199 కోట్లు కూలీల వేతనాలు 20 మండలాల్లో 81.21 లక్షల పని దినాలే లక్ష్యం మంత్రి అజయ్ చొరవతో రూ.34 కోట్లతో పనులు మంజూరు గ్రామాల్లో సిమెంట్, కాంక్రీట్ రోడ్లు, డ్రైనేజీలకు ప్రాధాన్యం మ
ఎటు చూసినా అక్షర మాల, ఆకర్షణీయమైన బొమ్మలు ఉపాధ్యాయుడి సొంత ఖర్చులతో అచ్యుతాపురం పాఠశాల అభివృద్ధి ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి పాఠశాలకు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ కొత్తగూడెం ఎడ్యుకే�
కేఎల్యూ డైరెక్టర్ (అడ్మిషన్స్) శ్రీనివాసరావు నమస్తే తెలంగాణ – కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సదస్సు ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 14: కృషి, పట్టుదలతో ఓ ప్రణాళికను రూపొందించుకొని చదివితే ఇంజినీర�
పగిడిద్దరాజు మేడారం చేరికతో ప్రారంభంకానున్న సమ్మక్క-సారలమ్మ జాతర గుండాల, ఫిబ్రవరి 14 : మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలానికి అవినాభావ సంబంధం ఉంది. సమ్మక్క
కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 14 : సింగరేణి ఖాళీ క్వార్టర్లు, కంపెనీ స్థలాలను ఆక్రమించి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కంపెనీకి భూ సేకరణలో ఇబ్బందులను కలుగజేస్తున్నారని, ఎస్టేట్స్ అధికారులు, సెక్యూరిటీ అధ�
ఒకేరోజు మార్కెట్కు 70 వేల బస్తాలు రాక ఎర్ర బంగారంతో కిక్కిరిసిన మిర్చి యార్డు ప్రశాతంగా కొనసాగిన క్రయవిక్రయాలు ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 14 : ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల నుంచి తేజా రకం మిర్చి ప�
సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీస్శాఖ అప్రమత్తం ఉమ్మడి జిల్లాలో విస్తృత తనిఖీలు జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా నేరస్తులను పట్టుకునేందుకు సాంకేతికత వినియోగం అవసరమైతే మెరుపు దాడులు ఖమ్మం, ఫిబ్రవర�
సాగులో అధునాతన పద్ధతులకు ప్రాధాన్యం కరి వేద పద్ధతిలో వరి సాగు చేసి సత్ఫలితాలు సీఎం కేసీఆర్కు ప్రయోగాత్మకంగా వివరించిన రైతు ప్రస్తుతం 28 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు ఈ సేద్యకారుడిపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం ప�
దివ్యాంగుల ఆరాధ్యదైవం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3 వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కొద్ది రోజుల్లో హైదరాబాద్లో దివ్యాంగుల భవనం రాష్ట్ర వికలాంగుల �