విక్రయానికి పెసర రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా జిల్లాలోని వైరా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
వరుస సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. గత నెల 10వ తేదీ నుంచి పార్లమెంట్ఎన్నికలు, తర్వాత వేసవి సెలవులు రావడంతో మార్కెట్లో క్రయవిక్రయాలు చేపట్టలేదు.
ప్రతికూల పరిస్థితిలోనూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని మించిన ఆదాయం సాధించి రికార్డు సృష్టించింది. పత్తి, అపరాల పంటల దిగుబడి ఈ ఏడాది ఆశించిన మేర రాకపో�
మిర్చి పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదని శుక్రవారం రైతులు కన్నెర్ర చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై సర్కారు ఆరా తీసింది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వస్తున్న రైతుల పంటలను అంచనా వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆరుగాలం కష్టపడి పంటను పండించి మార్కెట్కు తీసుకొస్తే కనీస మద్దతు ధర లభించడం లేదని శుక్రవారం రైతులు కన్నెర్ర చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట ఈ మేరకు కొన్ని గంటల పాటు ధర్నా చేపట్టారు. తెలిసిన వివరాల ప�
ఎర్ర బంగారం(తేజా మిర్చి)తో మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పోటెత్తింది. మేడారం జాతర తర్వాత పంట రాక తగ్గుతుందని అధికారులు, వ్యాపారులు భావించినప్పటికీ అంచనాలకు మించి వివిధ జిల్లాల నుంచి రైతులు భారీగా సరు
సకల సౌకర్యాలకు నెలవైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు కొన్నేళ్లుగా అగ్నిమాపక సేవలు అందుబాటులో లేవు. ఏడాదంతా అన్నదాతలు రెక్కలు ముక్కలు చేసుకొని పండించి తెచ్చిన పంటలు ప్రమాదపుటంచున ఉంటున్నాయి.
ఎర్ర బంగారంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నిండిపోయింది. సోమవారం దాదాపు లక్ష బస్తాలు విక్రయానికి రావడంతో ఇసుకేస్తే రాలని విధంగా యార్డు తయారైంది. 2017లో ఇదే సీజన్లో లక్షా 50 వేల బస్తాల మిర్చి రికార్డు స్థాయిలో మ�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజా రకం మిర్చి క్వింటా ధర రూ.22,300 పలికింది. మార్కెట్లో వారం రోజుల నుంచి మిర్చి ధర తగ్గుతూ.. పెరుగుతుండడంతో రైతులు సరుకును విక్రయానికి తరలించారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం మిర్చి బస్తాలు పోటెత్తాయి. ఖమ్మం సహా పొరుగు జిల్లాల రైతులు సుమారు 60 వేల బస్తాలను బుధవారం తెల్లవారుజామునే మిర్చియార్డుకు తీసుకొచ్చారు.
రెండు రోజుల సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఎండుమిర్చి భారీగా వచ్చింది. దీంతో యార్డంతా మిర్చి బస్తాలతో పోటెత్తింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే వివిధ జిల్లాల నుంచి రైతులు తమ పంటను భారీ మొత్తంలో తేవ
రైతుల సౌలభ్యం, ఏటేటా పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి 2018 సంవత్సరంలో విడిపోయి మద్దులపల
ఐదు రోజుల వరుస సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. మిర్చి యార్డుకు రైతులు భారీగా సరుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని అధికారులు, వ్యాపారులు భావించినా ఆశించిన మేర వ�