మరికల్ మండలంలోని పస్పుల కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అగ్రికల్చర్ క్రాప్ ప్రోడక్ట్ కోర్సుల్లో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయని, మంగళవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పా
ఇక్కడ కనిపిస్తున్న బాలుడి పేరు యాసారపు మహేందర్. స్వగ్రామం జనగామ మండలం చౌడారం గ్రామం. జిల్లా కేం ద్రంలోని భవిత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మెతో బడి బందై 15 రోజులుగా ఇం
రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటుచేసి లైబ్రేరియన్లను నియమించాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి తెలంగాణ లైబ్రరీ సైన్స్ స్టూడెంట్స్, నిరుద్యోగుల సంఘం సభ్యులు విజ్ఞప�
పని కోసం ఉపాధికి వెళ్లే తల్లిదండ్రులు, ఉన్న ఊళ్లో ని బడి కంటే గురుకులాల్లో చదువులు బాగుంటా యి.., మంచి భోజనం దొరుకుతుంది.. మా పిల్లలు బాగా చదువుకొంటారని భావిస్తున్న తల్లిదండ్రులకు ఇటీవలి పరిణామాలు ఆందోళన క�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువ్తెతున్నాయి.
అణగారిన వర్గాల బాలికలకు విద్యనందించే కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) అదనపు సౌకర్యాల కల్పనలో భాగంగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 435 కేజీబీవీలకు డ్యూయల్ డెస్క్ బల్లలన�
ప్ర భుత్వ పాఠశాలల్లో పారదర్శకతకు పెద్దపీట వే స్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల హాజరు నమోదు చేసే ప్రక్రియను సరికొత్తగా చేపట్టేలా శ్రీ కారం చుట్టారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్ఈ) ఫేషి
ప్రభుత్వం మన ఉమ్మడి జిల్ల్లాకు మరో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ని మంజూరు చేసింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే 18 కేజీబీవీలుండగా.. ప్రస్తుతం చౌడాపూర్ మండలంలో కొత్తగా ఏర్పాటుకు ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు విద్యను మరింత బలోపేతం చేస్తున్నది. కేజీబీవీ పాఠశాలలను కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు అక్కడే ఇంటర్ విద్య కూడా పూర్తి చేసేలా
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, మాడల్ స్కూళ్లు అద్భుత ప్రగతి సాధించడం పట్ల పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేసింది. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చితే ఉత్తీర్ణత శాతం ఆశాజనకంగా ఉ
ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్ బాలురతో పోలిస్తే 4.84 శాతం బాలికలదే పైచేయి సత్తాచాటిన గురుకులాలు.. ప్రైవేట్ కన్నా మెరుగ్గా ఎస్సెస్సీ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితహైదరాబాద్, జూన్