Bomb Threats | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threats) కొనసాగుతున్నాయి. తాజాగా పలు రాష్ట్రాల్లోని హైకోర్టులకు (High Courts) వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.
Let Them Live | జీవితం చివరి అంకంలో ఉన్న వృద్ధులైన భార్యాభర్తలను కలిసి జీవించనివ్వాలని హైకోర్టు పేర్కొంది. వేరే మహిళలతో సంబంధం ఉందని ఆరోపించిన భార్యను కత్తితో పొడిచి గాయపర్చిన 90 ఏళ్లు పైబడిన వ్యక్తికి బెయిల్ మం
Actress Honey Rose | సినీ నటి (Cinema Actress) హనీ రోజ్ (Honey Rose) ను లైంగికంగా వేధించిన కేసులో కేరళ (Kerala) కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి (Jewellery business man) బాబీ చెమ్మనూర్ (Boby Chemmanur) కు బెయిల్ మంజూరైంది.
మహిళ శరీర ఆకృతిపై చేసే వ్యాఖ్య లైంగిక పరమైనదేనని, ఇది శిక్షించదగిన లైంగిక వేధింపుల నేరం అవుతుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అందమైన శరీర ఆకృతిపై యథాలాపంగా చేసే వ్యాఖ్యలను లైంగిక వేధింపులుగా పరిగణిం�
Kerala High Court: మహిళల శరీర శౌష్టవంపై ఎటువంటి కామెంట్ చేసినా.. అది లైంగిక వేధింపు అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది. తనపై నమోదు అయిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆ రాష్ట్ర విద్యుత్తు శాఖకు చెందిన ఉద్యో�
దవాఖానలు ఆధునిక సమాజ దేవాలయాలని, ఆరోగ్య, సంక్షేమ దేవతలను కొలిచేందుకు ప్రజలు అక్కడికి వెళ్తారని కేరళ హైకోర్టు చెప్పింది. అలాంటి దవాఖానలను ధ్వంసం చేయడాన్ని చట్టబద్ధంగా కఠినంగా నిరోధించాలని తెలిపింది. దవ�
మీడియా సంస్థలు సంయమనం పాటించాలని కేరళ హైకోర్టు చెప్పింది. దర్యాప్తులు, క్రిమినల్ కేసులపై విచారణ సమయంలో రిపోర్టింగ్ చేసేటపుడు దర్యాప్తు లేదా జ్యుడిషియల్ అధికారుల పాత్రను చేపట్టకుండా సంయమనం పాటించా�
ఒక నటిని రేప్ చేశారన్న ఆరోపణల కేసులో కేరళ అధికార పార్టీ ఎమ్మెల్యే, నటుడు ముఖేశ్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం అధికారికంగా అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనను బెయిల్పై విడుదల చేసింది.
Actor Siddique | లైంగిక దాడి కేసులో మలయాళ నటుడు సిద్దిక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కేరళ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఆరోపణల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. సరైన దర్యాప్తు జరిగేందుకు కస్ట
Hema Committee report: హేమా కమిటీ రిపోర్టు నేపథ్యంలో నమోదు అయిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు మహిళా జడ్జీలతో కూడిన ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయన్నారు. ఆ బెంచ్లో జస్టిస్ ఏకే జయశంకరన్ నంబిర్, జస్టి
బాల్య వివాహాల నిషేధ చట్టం-2006 అన్ని మతాలవారికి వర్తిస్తుందని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రతి భారతీయుడు మొదట పౌరుడని, ఆ తర్వాతే ఓ మతంలో సభ్యుడవుతారని, అందువల్ల మతంతో సంబంధం లేకుండా అందరికీ ఈ చట్టం వర్�
ఇద్దరు యువకులు తమ పాఠశాల ధ్రువీకరణ పత్రాల్లో మతం మార్చుకోవడానికి కేరళ హైకోర్టు అనుమతి ఇస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ మేరకు పరీక్షల నియంత్రణాధికారి పిటిషన్ను తిరస్కరించింది. అధికారులు సర్టిఫికెట్లలో మత
ప్రజా ప్రయోజనాల కోసం మీడియా సంస్థలు చేసే స్టింగ్ ఆపరేషన్లు చట్టబద్ధమేనని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎవరైనా వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని అవమానించడానికి దురుద్దేశంతో చేసే స్టింగ్ ఆపరేషన్లకు చట్