కేరళలోని పతనంతిట్ట జిల్లా తిరువల్లకు చెందిన రంజిత గోపకుమార్ (39) ఇద్దరు పిల్లల తల్లి. బ్రిటన్లో నర్సుగా పనిచేస్తున్న ఆమె.. గతంలో కేరళ ప్రభుత్వ ఆరోగ్య సేవల విభాగంలో పనిచేశారు.
Innova Crysta: కేరళ మంత్రులకు ఇన్నోవా క్రిస్టా కారే ఫెవరేట్ అట. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం విజయన్ తెలిపారు. ఇక మంత్రుల కోసం 2.71 కోట్లు పెట్టి 8 క్రిస్టా కార్లు కొన్నట్లు ఆయన వెల్లడించారు.
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను కేరళ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇది అప్రజాస్వామ్యం, రాజా ్యంగ విరుద్ధమంటూ పేర్కొంది.
Shatru Bhairavi Yagam: కేరళలోని ఆలయాల్లో ఎటువంటి జంతు బలి జరగలేదని ఆ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి స్పష్టం చేశారు. తమను ఓడించేందుకు కేరళ ఆలయంలో శత్రు భైరవి యాగం నిర్వహించి, జంతు బలి చేస్తున్నట్లు కర్�
రుణాలపై పరిమితి విధించడం వంటి చర్యల ద్వారా రాష్ర్టానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొంటున్నదని ఆరోపిస్తూ కేరళ సర్కార్ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ వేసింది.
Tiger to Kill | కేరళ (Kerala) రాష్ట్రం వాయనాడ్ (Wayanad) జిల్లాలో మనుషులను చంపి అలజడి సృష్టించిన పెద్ద పులి (Tiger) ని చంపేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. శనివారం (డిసెంబర్ 9న) కూడా ఆ పులి ఓ రైతుపై దాడి చేసి చంపిన ఘటన తీ
Supreme Court | కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్కు నోటీసులు జారీ చేసింది. పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల
Kerala | కేరళ (Kerala) అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను సకాలంలో క్ల�
శబరిమలలో గరిష్ఠంగా రోజుకు 90 వేల మంది భక్తులకే అయ్యప్పస్వామి దర్శనం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, అధికారు�