Sara Ali Khan | ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో అన్యమతస్థుల ప్రవేశంపై 'బద్రీ-కేదార్ ఆలయ కమిటీ' (BKTC) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Kedarnath Temple | శీతాకాలంలో దాదాపు ఆరు నెలలుగా మూసివేసిన ప్రఖ్యాత కేదార్నాథ్ ఆలయం ద్వారాలు ఏప్రిల్ 22న తెరుచుకోనున్నాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని మందిరాన్ని తిరిగి తెరిచేందుకు శుభ తేదీ, సమయాన్ని నిర్ణయిం
ఉత్తర భారతంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించాలని బద్రినాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ నిర్ణయించింది.
కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలను శీతాకాలం కోసం గురువారం మూసివేశారు. సైనిక సంగీత బృందం భక్తి గీతాలాపన, భక్తుల ‘జై బాబా కేదార్' స్మరణల మధ్య కేదార్నాథ్ ఆలయాన్ని మూసేశారు.
Kedarnath Pilgrims Brawl | కేదార్నాథ్ యాత్రికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
ఉత్తరాఖండ్లో వరుస హెలికాప్టర్ ప్రమాదాలు యాత్రికుల ప్రాణాలను గాల్లో దీపాలను చేస్తున్నాయి! తాజాగా గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోవడంతో పైలట్ సహా అందులోని ఆరుగ�
Helicopter Services | ప్రతిష్ఠాత్మక చార్ధామ్ యాత్ర (Chardham Yatra) కు హెలికాప్టర్ సర్వీసుల (Helicopter services) ను రద్దుచేశారు. రెండు రోజులపాటు హెలికాప్టర్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.
Char Dham Yatra | చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి (ఏప్రిల్ 30) నుంచి ఇప్పటి వరకూ దాదాపు 16 లక్షల మంది గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్
ఓ మహిళా రోగిని అత్యవసరంగా దవాఖానకు తరలించేందుకు రిషికేష్ ఎయిమ్స్ నుంచి బయల్దేరిన ‘ఎయిర్ అంబులెన్స్' అనూహ్యంగా క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. శనివారం 11.30 గంటలకు కేదార్నాథ్ ధామ్ కు సమీపంలో ఈ ఘటన చోట�
చార్ధామ్ యాత్రలో మొదటి రెండు వారాల్లో భక్తుల రాక నిరుటితో పోల్చినపుడు 31 శాతం తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి మే 13 వరకు 6,62,446 మంది గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించారు.
జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ (Kedarnath) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా మంజునాథుడిని దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంట�
ఉత్తరాఖండ్లో రెండు రోప్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రూ. 6,881 కోట్ల వ్యయంతో సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కు(12.9 కిలోమీటర్లు), గోవింద్ఘాట్ నుంచి హేమ్కుండ్ సాహిబ్జీక