ఉత్తరాఖండ్లోని (Uttarakhand) రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న సుమేరు పర్వతాన్ని (Sumeru Mountain) భారీ హిమపాతం (Avalanche) ఢీకొట్టింది. ఆదివారం ఉదయం భారీ మంచుగడ్డ ఒక్కసారిగా సుమేరు పర్వతంపై పడింది.
Massive Landslide: కేదార్నాథ్ సమీపంలోని గౌరీకుండ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. 17 మంది గల్లంతు అయ్యారు. రోడ్డు పక్కన ఉన్న షాపులు, దాబాలపై రాళ్లు పడ్డాయి. దీంతో ఆ షాపుల్లో
Kedarkantha Trek | ఉత్తరాఖండ్.. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న దేవభూమి. మహర్షులు నడయాడిన పుణ్యస్థలి. ఎత్తయిన కొండలు, పచ్చని నేల, చూపు తిప్పుకోనివ్వని ప్రకృతి రమణీయత ఈ ప్రాంతం సొంతం. ఈ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలో స
Kedarnath Temple | ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో వెలసిన కేదార్ నాథ్ (Kedarnath) ధామ్ ఎంతో పవిత్రమైనది. గత కొన్ని రోజులుగా కేదార్ నాథ్ ఆలయానికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. తాజాగా పవిత్ర కేదార్ న
కేదార్నాథ్ ఆలయానికి బంగారు తాపడం చేసే ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించి కుంభకోణం విలువ రూ.125 కోట్ల వరకు ఉంటుందని, ఆ ఆలయానికి చెందిన సీనియర్ పూజారి సంతోష్ త్రివేది సోషల్ మీడియాలో ఆ
Kedarnath | చుట్టూ మంచుకొండలు, జల జల పారే సెలయేరు, మందాకిని నదీప్రవాహం, భూలోక దేవలోకంగా చార్ధామ్ యాత్ర విరాజిల్లుతోంది. అందులో ప్రధానమైనదిగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా వెలుగొందుతున్న పుణ్య క్షేత్రం కే�
వాతావరణం ఎలా ఉందన్న సమాచారం తెలుసుకొని కేదార్నాథ్కు బయల్దేరాలని రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం భక్తులకు సూచించింది. కేదార్నాథ్లో పెద్ద ఎత్తున మంచుకురుస్తున్న కారణంగా తగు జాగ్రత్తలతో భక్తులు ముం�
కేదార్నాథ్ యాత్రకు రావాలనుకునే భక్తుల రిజిస్ట్రేషన్ను మే 8 వరకు నిలిపివేశారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో కేదార్ కనుమల్లో వాతావరణం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారు
Kedarnath | డెహ్రాడూన్ : హిమాలయ రీజియన్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లా మెజిస్ట్
Chardham Yatra | కేదార్నాథ్లో భారీగా మంచు కురుస్తున్నది. దాంతో అధికారులు చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. సోన్ప్రయాగ్లో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదు. దాదాపు 4వేల మంది భక్తులన�
Kedarnath: కేదార్నాథ్ ఆలయాన్ని రేపు ఓపెన్ చేయనున్నారు. ఇవాళ ఉత్సవ మూర్తిని తీసుకువెళ్లారు. భారీగా మంచు కురుస్తున్నా.. అధిక సంఖ్యలో భక్తులు డోలోత్సవంలో పాల్గొన్నారు.
selfie | సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన ఫైనాన్షియల్ కంట్రోలర్ జితేంద్ర కుమార్ సైనీ ఆదివారం కేదార్నాథ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ముందు సెల్ఫీ (selfie) తీసుకునేందుకు ఆయన ప్రయత్నించ�
‘మంచు కొండల్లో అన్నదానం చేయడం గొప్ప సంకల్పం.. శివ భక్తులకు సేవ చేస్తే పరమ శివుడికి సేవ చేసినట్టే’ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శరభేశ్వర ఆలయంలో ఆ�