భారీ సభలకు పెట్టింది పేరు బీఆర్ఎస్ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఎల్కతుర్తిలోని భారీ బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్రెడ్డి మాట్లాడ�
కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణయుగమని, ప్రజాసంక్షేమం, అభివృద్ధి రెండు జోడెడ్ల వలె సాగాయన్నారు. తెలంగాణలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమయ్యాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం విన�
కాంగ్రెస్ 16 నెలల పాలనలో కరువు ఏర్పడిందని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశ�
కేసీఆర్ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్టు అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శుక్రవారం గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ప్రాంత రైతుల�
ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంల�
KCR | ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ మహిళా నేతలతో పాటు పలువురు నాయకులతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దశాబ్దాల ముందు నుంచే ఈ ప్రాంత ప్రజలు అనేక అసమానతలు, అన్యాయాలు, అణచివేతలను ఎదుర్కొంటూ వచ్చారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా అన్యాయానికి గురైంది.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణకు రక్ష అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్వరాష్ట్ర
ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని గద్వాల నియోజకవర్గ నేత బాసు హనుమంతు కోరారు. మండలంలోని బోయలగూడెంలో ప్రత్యేక సమావేశాన్ని గురు�
నా ఇంటికి పెద్ద కొడుకు కేసీఆరే.. మా బతుకుల్లో వెలుగు నింపింది ఆయనే’ అని ఇదగాని లింగమ్మ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ పండుగ సందర్భంగా ఆమె కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబ�
ఈనెల 27న ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు గులాబీ దండు వేలాదిగా తరలివచ్చి కదంతొక్కాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువ�
కాళేశ్వరం, సమ్మక-సారక బరాజ్తో పాటు అన్ని రిజర్వాయర్లు కట్టించింది కేసీఆరే అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు దీటుగా కేసీఆర్కు, బీఆర్ఎస�
ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. భారత రాష్ట్ర సమితి 24 ఏండ్ల ప్రస్థానం ముగించుకుని రజతోత్సవం వైపునకు పరుగులు పెడుతున్నది
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ఆదేశాలతో వరంగల్లో ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చ�
మాజీ సీఎం కేసీఆర్ కృషి, ముందుచూపుతోనే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం సస్యశ్యామలంగా మారిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.