‘కేసీఆర్ వంటి నాయకుడు మాకుంటే బాగుండు’ అని ఆంధ్రా మిత్రులు అంటుంటారు. ‘అనతికాలంలోనే కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు సముదాయాన్ని కట్టడమైనా, యాదగిరి ఆలయాన్ని పునర్నిర్మించడమైనా, సచివాలయాన్ని గర్వకారణ�
తెలంగాణ తొలి సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందని 27న జరిగిన ఎల్కతుర్తి సభతో అది మరోసారి నిరూపితమైందని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రజతోత్సవ సభను సక్సెస్ చేశామని, సభ గురించి మంత్రి స్థాయిలో ఉన్నవాళ్లు అవాకులు, చెవాకులు పేలొద్దని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవు పలికారు.
‘కేసీఆర్ సభ చూశాక ప్రజలకు నమ్మకం పెరిగింది.. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అని నమ్ముతున్నరు.’ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గాంధీనగర్ గ్రామస్తులు మంగళవారం మాజీ ఎంపీపీ ప్రీతంర�
Vidyasagar Rao | తెలంగాణ జల సిద్ధాంతకర్త ఆర్. విద్యాసాగర్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా బాలసముద్రలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
Harish Rao | తెలంగాణ సాగునీనీటి రంగ నిపుణులు, 'నీళ్లు.. నిజాలు'తో తెలంగాణను జాగృతం చేసిన మహనీయులు, సమైక్య పాలకుల జల దోపిడీని చివరి శ్వాస వరకు అడ్డుకున్న ఆర్. విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపే
KTR | సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షను, జల ద
రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిన్నరగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటున్న పోలీసుల్లో కేసీఆర్ ఇచ్చిన ఒక్క వార్నింగ్తో అంతర్మథనం మొదలైంది. నీతి, న్యాయం లేకుండా, అన్యాయమో, అక్ర
బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలను సభకు తరలివచ్చిన రైతులంతా శ్రద్ధగా విన్నారు. పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు, తెచ్చిన వెలుగులను కేసీఆర్ ప్రస్తావిస్తుండగా ‘అవు
వరంగల్లో ఒక్క తీరుగా ఉక్కపోత. ఇది చాలదన్నట్టు పాలకులు ఆంక్షల కర్రలు కాళ్లకు అడ్డం పెడుతున్నారు. ఇవేమి ప్రజలను ఆపలేకపోయాయి. పోలీసులు లారీలు అడ్డంపెట్టారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ కొత్త రికార్డులను సృష్టించింది. దేశ రాజకీయాలను తెలంగాణ వైపు తిప్పడంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తానే సాటి అని ఈ సభత�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సారాంశాన్ని, సందేశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అది ప్రజలకు భరోసా, ప్రజా ద్రోహులకు దడ. ఆదివారం నాటి సభలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏమి మాట్లాడారన్నది సరే. కానీ, ఆ సభకు తెలంగాణ �
బీఆర్ఎస్ రజతోత్సవ సభ... పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. తనదైన శైలిలో ఉపన్యసించిన కేసీఆర్ చురుక్కు చమక్కులతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అంతేకాదు, పార్టీ క్యాడర్ను కాపాడుక�
ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సభకు నాయకులు, కార్యకర్తలతోపాటు వేలాది మంది తెలంగాణవాదులు, �
ఒక్క సభ... అధికార కాంగ్రెస్ను ఉలిక్కిపడేలా చేసింది. 50 నిమిషాల ప్రసంగం కాంగ్రెస్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఆ సభ బీఆర్ఎస్ రజతోత్సవ సభ అయితే.. ఆ స్పీచ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ది. ఎల్కతుర్తిలో