గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగరేసి రజతోత్సవ సభకు దండులా కదలాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఎలతుర్తి లో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి �
‘చలో వరంగల్' అంటూ... గోడలపై వెలుస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభ వాల్రైటింగ్ ప్రజలను ఆకట్టుకుంటున్నది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ప్రభావితం చేసిన ప్రచారాస్త్రం వాల్రైటింగ్. ఇప్పుడు చాన్నాళ్లకు
ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) స్థాపించి 2025, ఏప్రిల్ 27తో 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భం గా ఉద్యమ సారథి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రజతోత్సవ సభ జరుగనున్నది.
గులాబీ జెండాతోనే నా ప్రయాణం సాగింది. ఎందుకంటే... ఆ జెండా, నేను ఒకే ఈడోల్లం కాబట్టి. నాకు గులాబీ జెండాకు మూడు, నాలుగేండ్లు అటుఇటైనా... గులాబీ జెండాతోనే సాగింది నా వయసు. అందుకే తెలంగాణపై మమకారం నా మనసులో లోతుగా ప
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్స వ సభను విజయవంతం చేయాల ని కోర
‘సరిగ్గా 23 ఏండ్ల కిందటి ఈ ఫొటో ఏ సందర్భంలోనిది? ఇక్కడ కేసీఆర్కి వచ్చిన ఆలోచన ఏంటి? ఆ ఆలోచనతో పుట్టిన పథకం పేరేమిటి? ఆ పథకం ద్వారా ఎన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరింది?’.. అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్
వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా తరలి రావాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. త్రిపురారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవార�
kamareddy | కామారెడ్డి, బిబిపెట్, ఏప్రిల్ 23 : గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతే రాజు అనే విధంగా మాజీ సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీఆర్ఎస్ యూత్ విభాగం మండల నాయకులు మహేష్ యాదవ్ అన్న�
BRS Rajatotsava Sabha | బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి, ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్ తెలిపారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్)పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభ �
KTR | మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా “బండెనక బండి కట్టి” తెలంగాణ ఇంటి పార్టీ పండుగకు బయలుదేరిన అన్నదాతల సంకల్పానికి నా సలాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Gandhi Hospital | పేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అవయవ మార్పిడి కేంద్రం జీవం పోయనుంది.