బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తిచేసుకుని రజతోత్సవానికి సిద్ధం కావడంతో పురిటిగడ్డ ఉమ్మడి మెదక్ జిల్లా మురిసిపోతున్నది. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆది నుంచి జిల్లా ప్రజలు అండగా నిలిచారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలన.. గ్రామస్వరాజ్యంలో స్వర్ణయుగమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. దేశంలో 3శాతం జనాభా ఉన్న తెలంగాణ, పల్లె ప్రగతిలో 30శాతం అవార్డులను
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూరూ తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో రాయల వెంకటశేషగిరిరావు ఇంటి వద్ద
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాల ని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం మక్తల్లోని ఆయన స్వ�
16 నెలల కాంగ్రెస్ పాలనలో మళ్లీ గతం పునరావృతమవుతుండటం శోచనీయం. తొమ్మిదిన్నరేండ్లలో స్వరాష్ట్ర తెలంగాణ సాధించిన విజయాలన్నీ తెరమరుగవుతూ మళ్లీ తెలంగాణ పరాధీనంలోకి జారిపోతుండటం విషాదకరం.
‘తెలంగాణ’ పదాన్ని శాసనసభలోనే నిషేధించిన సమయం. తెలంగాణ ప్రజలు వాళ్ల యాసను వారే మర్చిపోవాలన్న నిర్బంధం. తెలంగాణ కళలు, సంస్కృతిని రూపుమాపడానికి కొనసాగుతున్న కుట్రలు. తెలంగాణ చరిత్రనే చెరిపేశామని, ఇక తెలంగ�
రాష్ర్టానికి దశ, దిశ చూపేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేత, మా జీ ఎంపీ వినోద్కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే పీ శశిధర్రెడ్డి, కార్పొరేషన్ మాజీ
నేను ఏరువాకను
విత్తనాన్ని, మొలకని,
మొక్కని పంటల కంకిని,
గ్రీష్మాన్ని, వసంతాన్ని,
రుతువులను, కాలాన్ని,
నా లక్ష్యంతో కనిపెంచిన స్వప్నాన్ని
జన వచనంతో గానం చేసిన బహు వచనాన్ని
తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్తోనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ కల్వకుంట కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుండాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటే.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓట్లు మాత్రమే కోరుకుంటా
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చే రిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సభ సక్సెస్ అవుతుందని, ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తర�
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ అన్ని సందర్భాల్లోనూ తెలంగాణ ప్రజల గుండె ధైర్యంగా ఉంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. రాష్�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యానికి కేంద్ర సర్కారు గండికొట్టింది. పని దినాలకు భారీగా కోతపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.5 కోట్ల పని దినాలనే మంజూరు చేసింది. గత సంవత్సరం కంటే కోటిన్నర
‘మా ఒంటిపై పడే ఒక్కో దెబ్బకు కాంగ్రెస్ లక్ష ఓట్ల మూల్యం చెల్లించుకోక తప్పదు’ అంటూ ఉగాది పండుగ రోజు రేవంత్ సర్కార్ వడ్డించిన అరాచకాన్ని చొక్కాలు విప్పి చూపెడుతూనే హెచ్సీయూ విద్యార్థి ఒకరు సూటిగా హె�
బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ మరో వందేళ్లపాటు గుర్తుండేలా జరగబోతోందని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కొత్తగూడెం నియోజకవర్గం