ఏపీ జలదోపిడీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అడ్డుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు.
పంట సాగులో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు రావొద్దని ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కింది. యాసంగి 2023, వానకాలం 2024లో పెట్ట�
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టింది. శరవేగంగా 80 శాతానికి పైగా భవన నిర్మాణ పనులు పూర్తిచేసింది.
KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రెండు పార్టీలు ఒక్కటే ఏజెండాతో కలిసి మా పార్టీ అధినేత కేసీఆర్ను బద్నాం చేయాలన�
విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ (Karne Prabhakar) అన్నారు. తమ గ్రామంతోపాటు, సొంత ప్రాంతం కోసం అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్న�
స్వరాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ కీర్తి అజరామరమని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మె ల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ నగరంలో ఆదివా రం తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ నిర్వహించి
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. మాగంటి ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని, ఎంతో సౌమ్యుడిగా ప్రజానేతగా
అభివృద్ధి ఒక్కటే సరిపోదు.. సంక్షేమం కూడా అందరికీ అందాలని నిత్యం తపించే నాయకుడు. ‘తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్' సహకారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీ
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయాన్ని కూడా సొంతంగా అమలు చేయలేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. మాదాపూర్లోని స్వగృహంలో గురువారం ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు ఏఐజీ దవాఖానలో చేర్చి మూడురోజులుగా చికిత్స అందించారు.
పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి చింతిస్తూ సంతాపం తెలిపారు. గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోట�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాకారానికి కేసీఆర్ ఎంత చిత్తశుద్ధితో కృషిచేశారో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక అదే విజన్తో తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారని ఆ రాష్ర్టాన్ని నంబర్ వన్గా తీర్చిది
‘గోదావరి, కృష్ణా నదుల్లోని ప్రతి బొట్టును ఒడిసిపట్టి ఒక్క చుక్కను కూడా వదలకుండా కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, సీతారామ ప్రాజెక్టులను 90 శాతం పూర్తిచేసి తెలంగాణ ప్రజల �