దిగులు.. తరాలను తరిమిన దిగులును జయించిన గాయాల హృదయాలన్నీ గుమిగూడి సామూహిక గెలుపు గేయాన్ని ఆలపించడం ఎంత చారిత్రక సన్నివేశం? ఓడి.. ఓడి.. పడి.. పడి.. సకల శక్తులతో తలపడి చివరికి నిలబడ్డ వారంతా ఏకమై మన తెలంగాణను గా�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఖరీదైన వైద్య విద్యను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవ�
‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండె. ఇప్పటి కూడా ప్రజలంతా ఆయన్నే యాదిచేసుకుంటున్నరు. ఎవరైనా ఆయన్ను ఏమన్నా అంటే పురుగులుపడి చస్తరు’ అంటూ పలువురు రైతులు.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్తో తమ అభిప్రా�
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు ఇప్పించిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
పునాదులు పడ్డ నాటి నుంచీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు, కేసీఆర్ వ్యతిరేకుల నుంచి కాళేశ్వరం విమర్శలు, ఆరోపణలను ఎదుర్కొంటున్నది. ఆ విమర్శలు, ఆరోపణలను చూస్తుంటే, ఈ ప్రాజెక్టును అపఖ్యాతి చేయడమే వార
MLC Kavitha | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహా ధర్నా నిర్వహించింది. ధర్నాలో కవిత పాల్గొని మాట్లాడారు. రాజక�
కష్టపడ్డప్పుడే కలలు సాకారమవుతాయని, ఇందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితమే నిదర్శనమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. రాజకీయాల్లో చిన్న వయసుగా పరిగణించే నాలుగు పదుల వయసులో పదవులన�
మేఘా అమెరికాలోని జర్జియా తెలుగు కుటుంబంలో పుట్టి పెరిగిన యువతి కావడం వల్లే ఇంతటి ధైర్యసాహసాలు ప్రదర్శించిందనుకుంటే అది పూర్తిగా నిజమనిపించుకోదు. ఇండియా నుంచి వెళ్లిన కొద్ది మంది ఉత్తరాది, కర్ణాటక విద్
కాళేశ్వరం కమిషన్ పేరుతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం క్షద్ర రాజకీయాలు కొనసాగిస్తున్నదని ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
కర్మభూమి మీద కార్యదక్షులై వర్ధిల్లండి. కానీ, జన్మభూమి రుణం తీర్చుకోండి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నదని చూడకండి. మీరు పుట్టిన గడ్డ తెలంగాణ అనే విషయాన్ని మర్చి పోకండ�
బడేభాయ్ నుంచి ఛోటేభాయ్ ట్రిలియన్ ఎకానమీ మంత్రాన్ని పుణికిపుచ్చుకున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణ కోసం ఇటు రాయి దీసి అటు పెట్టని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగం బ
మాజీ మంత్రి హరీశ్రావు జన్మదిన వేడుకలను మంగళవారం పార్టీ నాయకు లు, అభిమానులు ఘనంగా జరుపుకొన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా కేక్లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
‘ఎవరు అవునన్నా.. కాదన్నా.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర మరువలేనిది. రాష్ట్ర సాధన కోసం ఆయన ఎత్తుగడలు, వాక్చాతుర్యంతో హింసకు తావు లేకుండా శాంతియుత పద్ధతుల్లో రాష్ర్టాన్ని సాధించారని చెప్పడంలో అతి�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు. అందులో రైతుబీమా ఒకటి. రైతు మరణిస్తే బాధితు కుటుంబాన్ని ఆదుకోవాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి నాంది పలికిం�