భారతీయుల సంక్షేమం లక్ష్యంగా అన్ని రంగాల్లో సమన్యాయం అందించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని, భారత దేశంలో నివసిస్తున్న ప్రజల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించే విధంగా ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 21: రెండో విడుత గొర్రెలు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్ల, కుర్మలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలి విడుత రూ.5 వేల కోట్లతో గొర్రెలు పంపిణీ చేసిన ప్
ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్బొడ్రాయిబజార్, జూలై 21: బీసీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యు డు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం �
కురుమ సంఘం నేతలతో సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ నిర్ణయంపై కురుమ సంఘం కృతజ్ఞతలు హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రతి వర్గం, కులం బాగుపడాలనేదే ప్రభుత్వ సంకల్పమని, అదే తమ సిద్ధాంతం అని ముఖ్యమంత�
రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు.
వంద మంది ఐఏఎస్ అధికారులతో సర్వే అన్ని దళిత కుటుంబాల వివరాలు సేకరణ నిబంధనల మేరకు అర్హులైన వారి ఎంపిక ఎంపికైన వారందరికీ దళిత బంధు సాయం లబ్ధిదారుల గుర్తింపునకు ఊరికో ఐఏఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు
దళిత సాధికారత పథకానికి ముఖ్యమంత్రి నామకరణం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఒక యూనిట్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు పథకం అమలుపై సీఎం సుదీర్ఘ సమీక్ష వెనువెంటనే ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ ఎస్సీ సోదరు�
ఈటల రాజేందర్ నిర్లక్ష్యంతోనే హుజూరాబాద్ అభివృద్ధికి దూరం ఓటుతో బుద్ధి చెప్పాలి : ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు హుజూరాబాద్ టౌన్, జూలై 16: హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మోటర్ ఫీల్డ్ అసోసియేషన్ స
అధికారులకు రాష్ట్ర క్యాబినెట్ ఆదేశం కొత్త జోన్లు, జిల్లాల ప్రకారమే విభజన అవసరమైతే కొత్త పోస్టుల సృష్టి హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): విభాగాలవారీగా ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీలకు సంబంధించి పూర్త�
త్వరలో టెండర్లు.. రెండేండ్లలో పూర్తి 40 ఎకరాల్లో 245 కోట్లతో నిర్మాణం సీఎం కేసీఆర్కు భూమారెడ్డి కృతజ్ఞతలు హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ): మెగా విజయ డెయిరీ నిర్మాణానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గ్ర
ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకొన్నందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ఆబ్కారీ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతల