ఆర్కేపురం: ఆర్కేపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఆర్థిక సాధికారత కేసీఆర్ ప్రయత్నం దళిత బంధుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళిత బంధుపై మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘20వ శతాబ్దంలో భారతర�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామాల మధ్య సోమవారం నిర్వహించిన దళిత బంధు పథకం ప్రారంభ సభలో కమలాపూర్ మండలం కన్నూరుకు చెందిన లబ్ధిదారు కనకం అనిత రవీందర్ దంపతులకు దళిత బంధు కా�
టీఎన్జీవోల ఆధ్వర్యంలో నేడు 33 కలెక్టరేట్ల ఎదుట క్షీరాభిషేకాలు హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ): దళిత ఉద్యోగులకు సైతం దళితబంధును వర్తింపజేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల టీఎన్జీ వో హర్షం వ్య�
సీఎం కేసీఆర్ చేతులమీదుగా పైలట్ ప్రాజెక్టు ఆవిష్కరణ హుజూరాబాద్ వేదికగా శ్రీకారం.. సర్వం సిద్ధం కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొ
ప్రభుత్వ కాంట్రాక్టులు, వ్యాపార లైసెన్సుల్లోనూ కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి మువ్వన్నెల జెండా సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటన పూలే, అంబేద్కర్ ఆలోచనల్లోంచి పుట్టిందే దళితబం�
ఆయన జీవనానికి వేదమే ప్రమాణం. ఆయన మాట వేద సమానం.‘వేదాల్లో అన్నీ ఉన్నాయట!’ అని వినడం వరకే తెలుసు. ఆ అన్నీ తెలిసిన అతికొద్ది మంది వేదవిద్యా పారంగతుల్లో ఒకరు ఆ మహనీయుడు. సోమయాగం నిర్వహించిన విద్వదాహితాగ్ని బ్�
75th independence day | గోల్కొండ కోట ( Golconda fort )పై జాతీయ జెండా ( National Flag ) రెపరెపలాడింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించ