సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న ప్రసాదరావుకు ఆదివారం రాత్రి ఛాతిలో �
లాక్డౌన్ చర్చ నేడు సీఎం నేతృత్వంలో క్యాబినెట్ భేటీ మధ్యాహ్నం 2.00 గంటలకు సమావేశం ధాన్యం కొనుగోళ్లపై పడే ప్రభావంపైనా చర్చ పలు రాష్ర్టాల్లో లాక్డౌన్లు, ఆంక్షలు ఢిల్లీ, మహారాష్ట్రల్లో పూర్తిగా అమలు రాష�
కేసీఆర్కు నలభై ఏండ్ల రాజకీయ అనుభవంతో పాటు పన్నెండేండ్ల పాటు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేయడమే కాక, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. నాయకత్వ లక్షణాలుఆయనలో పుష్కలం. నాలుగై
డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు కూడా రేపటి ఎన్నికలకు పార్టీ పరిశీలకులను నియమించిన అధ్యక్షుడు కేసీఆర్ ఒకరోజు ముందే వెళ్లాలని దిశానిర్దేశం ప్రత్యేక సమావేశాలపై ఎస్ఈసీ రివ్యూ పాలక మండళ్ల ఎన్నికలపై సూ�
టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ శాఖల అధ్యక్షులు హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బంగారు తెలంగాణ నిర్మాణం దాకా ఎప్పటికైనా తెలంగాణ ఎన్నారైలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెం�
ఆడపిల్ల పట్ల లోకం తీరు ఏమైనా మారిందా? అవే నిందలు. అవే అవమానాలు. అవే అనుమానాలు. చిన్నప్పుడెప్పుడో ‘ఆడపిల్లనమ్మా’ అని పాడిన మధుప్రియ.. ఇప్పుడూ ‘ఆడపిల్ల బతుకు అరిటాకు చందం’ అని పాడుతూనే ఉందంటే.. పరిస్థితి ఏం మ�
సీఎంగా అంజయ్య రాకతో ఎమ్మెల్యే పదవికి రాజీనామాసంతాపం ప్రకటించిన సీఎం కే చంద్రశేఖర్రావు హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) /రామాయంపేట: బడుగు బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన మెదక్ జిల్లా పూర్వ రామా�
నిజాలు నిగ్గుతేల్చేందుకే ఐఏఎస్లతో విచారణ సీఎంది దమ్మున్న నిర్ణయం.. ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అభినందించాల్సింది పోయి భుజాలు తడుముకుంటావేం.. నీ బినామీ దందా బయటపడుతుందని భయమా? నమస్తే తెలంగాణ ప్రిం�
ఈటల మద్దతుదారులు ముందుగా పదవులకు రాజీనామా చేయాలి టీఆర్ఎస్ సీనియర్ నేత పొనగంటి మల్లయ్య హుజూరాబాద్టౌన్ (జమ్మికుంట), మే 1: సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని టీఆర్ఎస్ జమ్మికుంట �
ఈటల నుంచి తప్పించిన కేసీఆర్ హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్యారోగ్యశాఖను తప్పించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం చేసిన స
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి, ఏప్రిల్ 30 : ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్కుమ�
నాలుగెకరాలు అందించిన ఎమ్మెల్సీ పురాణంకోటపల్లి, ఏప్రిల్ 30 : పేదల కోసం నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ నాలుగెకరాల భూమిని విరాళమిచ్చారు. మంచిర్యాల జిల్లా క�