పల్లెల్లో బతకలేక, పట్టణాలకు వలస వచ్చిన వారు, గుంటెడు భూమి ఉంటే చాలు బిందాస్గా బతుకుతామని మళ్లీ ఊరుకు వాపస్ పోతున్నారంటే,ఆ ధీమా కేసీఆర్ ఇచ్చిందే. ఆయన రైతు కంటనీరు తుడువాలనుకున్నారు. వ్యవసాయ సంక్షోభాన్�
జూన్ 9 వరకూ పొడిగించిన ప్రభుత్వం నాలుగు గంటలు పెరిగిన ఆంక్షల సడలింపు మధ్యాహ్నం ఒంటిగంట దాకా అవకాశం తిరిగి ఇండ్లకు చేరుకునేందుకు మరో గంట అప్పటి నుంచి కఠినంగా లాక్డౌన్ అమలు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం న
పొలం సుజలాం.. హలం సుఫలాం జూన్ 15 నుంచి రైతుబంధు సాయం పదిరోజుల వ్యవధిలో పెట్టుబడి పంపిణీ ఈసారీ రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు సువిశాల భారతదేశంలో 28 రాష్ర్టాలున్నాయి.అందులో తెలంగాణ 28వ రాష్ట్రం.. తెలంగాణ మినహా �
అర్చకులకు టీకాలు ఇప్పించాలి సీఎంను కోరిన గంగు ఉపేంద్రశర్మ హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): హిందూ ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యన�
ఆ వారసత్వం నుంచే తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు ముఖ్యమంత్రి కేసీఆర్ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి
రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు రాష్ట్రంలో బ్లాక్ఫంగస్ను సమర్థంగా అడ్డుకోవాలి అవసరమైన అన్ని మందులకు ఆర్డర్ బ్లాక్ఫంగస్ బెడ్ల సంఖ్య 1500కు పెంపు యుద్ధ ప్రాతిపదికన డాక్టర్ల నియామకాలు సమీక్షలో ము�
సూపర్ స్ప్రెడర్లకు ప్రత్యేకంగా టీకా విధి విధానాలు రూపొందించండి మంత్రి హరీశ్రావు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం రెండోడోస్ వ్యాక్సినేషన్ను మంగళవారం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద�
వరంగల్ అర్బన్ : జిల్లాల్లో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని
కేసీఆర్ సేవాదళం హుజూరాబాద్ ఇంచార్జి తొగరు శివకృష్ణహుజూరాబాద్ టౌన్, మే 17: ఇటీవల ఈటల రాజేందర్ ‘గొర్రెల మీదికి తోడేలు ఎగబడ్డట్టు’ అని మాట్లాడి ఇక్కడి ప్రజల, మంత్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, వెంటనే �
48 దవాఖానల్లో కొత్తగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు.. 324 టన్నుల సామర్థ్యం హైదరాబాద్లో 100 టన్నుల ప్లాంటు 10 రోజుల్లోగా 11 ఆక్సిజన్ ట్యాంకర్లు ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత రావొద్దు ఇతర రాష్ర్టాలపై ఆధారప�
కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు లాక్డౌన్ విధించక తప్పలేదు. అయితే లాక్డౌన్ను అమలు చేస్తూనే, దీని వల్ల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నది. జనజీవనాని�