‘ప్రగతి’ కార్యక్రమాలతో సత్ఫలితాలు.. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది 19 తర్వాత పల్లెలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలకు వస్తా: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి పనులు, అధికార్ల పనితీరును పరిశీలిస్తా అదనపు కలెక్టర�
రజకులు, నాయీబ్రాహ్మణుల జీవన ప్రమాణాలు పెంచేందుకే 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు 3 నెలల అడ్వాన్స్ ప్రభుత్వమే చెల్లిస్తుంది మంత్రి గంగుల స్పష్టీకరణ హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): చాకలి ఐలమ్మ స్ఫూర్తితోన�
ఆస్తులను కాపాడుకునేందుకే డ్రామా కన్నతల్లి లాంటి పార్టీకి తీరని ద్రోహం మాజీమంత్రిపై టీఆర్ఎస్ నేతల ఫైర్ కరీంనగర్, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈటల ఖబడ్దార్ అంటూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ని�
కరోనా, లాక్డౌన్, వైద్య సాయం, ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గంలో చర్చ వైద్య పరీక్ష కేంద్రాల ప్రారంభం 9కి మార్పు పొడిగించడమా? మరింత సడలింపులా? రేపటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం 2 గంటలకు సీఎం అధ్యక్షతన సమావ�
‘హైరిస్క్’ గ్రూపులకు ఆపద్బాంధవుడిగా కేసీఆర్.. ఉచిత టీకాల్లో వారికి ప్రాధాన్యం రాష్ట్రంలో 10 లక్షల మంది గుర్తింపు ఇప్పటికే 4లక్షల మందికి టీకా.. త్వరలోనే మిగిలినవారికి కొవిడ్ కట్టడిలో సర్కార్ సక్సెస్�
అవమానం ఇప్పుడు గుర్తొచ్చిందా? ప్రగతిభవన్ బానిసభవన్ అయితే సమావేశాలకు ఎందుకు వచ్చారు? బీసీల భూములు ఎందుకు ఆక్రమించావు మంత్రులు కొప్పుల, గంగుల ఆగ్రహం ఐదేండ్ల క్రితమే ప్రగతిభవన్ వేదికగా తనకు అవమానం జరి�
కేసీఆర్ మీద ఎంత పగ! రైతు బంధుపై ఎంత దగా! అది నోరా.. ఈట మట్టా ఐదేండ్ల క్రితమే కేసీఆర్తో గ్యాప్ వచ్చిందట బానిస పదవిని మాత్రం వదులుకోలేరట పార్టీ పెట్టే యత్నం నిజమేనని అంగీకారం కమ్యూనిస్టు డీఎన్ఏ కాషాయ కహా�
వయోభారంతో కాళీపట్నం రామారావు కన్నుమూత తెలుగు రచనల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సాహితీవేత్త సీఎం కేసీఆర్తో సహా పలువురు ప్రముఖుల సంతాపం హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కథా రచయిత, సాహితీవేత్త, కే�
కరీంనగర్ కార్పొరేషన్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, కార్మికులు, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయ�
11 నుంచి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలు ఎంపిక గజ్వేల్ నియోజకవర్గంలో 3 గ్రామాలు తదుపరి దశలో పట్టణ భూముల సర్వే ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇచ్చి శాశ్వతంగా �
చిలుపూరులో సీఎం కేసీఆర్ విగ్రహావిష్కరణచిలుపూరు, జూన్ 2: ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానంతో జనగామ జిల్లా చిలుపూరు మండలకేంద్రంలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని తయారుచేయించారు సర్పంచ్ ఉద్దెమారి రాజ్కుమార
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ గన్పార్క్ వద్ద అమరులకు ఘన నివాళి సచివాలయంలో సీఎస్ పతాకావిష్కరణ రాష్ట్రపతి, ప్రధాని సహా దేశవ్యాప్తంగా తెలంగాణకు శుభాకాంక్షల వెల్లువ హైదరాబాద్, జూన్ 2 (నమస�
సామాన్యులను నాయకులుగా తీర్చిదిద్దిన కేసీఆర్ ఏడేండ్ల తెలంగాణలో నవ-యువ నాయకత్వ వైభవం ఈయన గాంధీనాయక్!తెలంగాణలో ఏ ఆందోళన జరిగినా వాలిపోయే ఉద్యమకారుడు!తెలంగాణ సాకారమయ్యేదాకా సగం గడ్డం, సగం గుండుతో వినూత్
తెలంగాణ రాష్ట్రంలో జనాభా పరంగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాల్లో సహజంగానే పేదరికం అధికం. కనీసం రోజుకు రెండు పూటలా అన్నం కూడా తినలే�